విస్తృత స్దాయిలో ప్రజల్లోకి భూభారతి

నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ సమస్యలపై 11, 630 దరఖాస్తుల స్వీకరణ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 సదస్సులలో పాల్గొన్నమంత్రి హైదరాబాద్, ప్రజాతత్ర, మే 1…








