Category ముఖ్యాంశాలు

విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల్లోకి భూభార‌తి

నాలుగు పైల‌ట్ మండ‌లాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 స‌ద‌స్సుల‌లో పాల్గొన్నమంత్రి హైద‌రాబాద్, ప్రజాతత్ర, మే 1…

కులగణనలో తెలంగాణ రోల్‌ ‌మాడల్‌

రాహుల్‌ ‌డిమాండ్‌కు కేంద్రం తలొగ్గక తప్పలేదు మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం.. ‌మా అనుభవాన్ని ఉపయోగించుకోండి రాష్ట్రం యూనిట్‌గా కులగణన చేపట్టాలి ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్‌ ‌రెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 :  కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే…

భద్రతా ‌బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారా?

పహల్గామ్‌ ‌ఘటనపై వ్యాజ్యంపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీ, మే1 (ఆర్‌ఎన్‌ఎ) : ‌వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని  దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం…

పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలి

పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి   వనపర్తి,  ప్రజాతంత్ర మే 1 : పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని  రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లపూర్, వనపర్తి జిల్లాలోని ఎదుల…

7 నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్

Registrations

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 1 : స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న రావ‌డంతో ఈనెల 7వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాల‌యాల్లో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

Minister Kishan Reddy

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల్లోకి భూభార‌తి

Ponguleti Srinivas reddy

నాలుగు పైల‌ట్ మండ‌లాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 స‌ద‌స్సుల‌లో పాల్గొన్నమంత్రి హైద‌రాబాద్, ప్రజాతత్ర, మే 1…

సమ్మె ఆలోచనను వీడండి

May Day Celebrations

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు.. సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో(May Day Celebrations)  పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ…

కులగణనలో తెలంగాణ రోల్‌ ‌మాడల్‌

caste census

రాహుల్‌ ‌డిమాండ్‌కు కేంద్రం తలొగ్గక తప్పలేదు మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం.. ‌మా అనుభవాన్ని ఉపయోగించుకోండి రాష్ట్రం యూనిట్‌గా కులగణన చేపట్టాలి ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్‌ ‌రెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 :  కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే…