మహిళలే దేశానికి ఆదర్శం

అందుకు ఇందిరాగాంధీ నిదర్శనం కోటీశ్వరులను చేయాలన్నదే నా లక్ష్యం వీ హబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్ హైదరాబాద్,ప్రజాతంత్ర,మే17: మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.…








