Category ముఖ్యాంశాలు

దేశానికే వ‌న్నె తెచ్చిన నాయ‌కుడు రాజీవ్ గాంధీ

– రాజీవ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌  ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి ఆయ‌న పుష్పాంజలి ఘటించిన అనంత‌రం ప్ర‌సంగించారు. సరళీకృత  ఆర్ధిక  విధానాలతో దేశాన్ని…

భద్రతా ద‌ళాల‌ను అభినందించిన ప్రధాని

Prime Minister Modi

ఛత్తీస్‌గఢ్‌ ‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో  27 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ ‌వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి…

పెద్ద విజయం కేంద్ర హోం మంత్రి అమీత్ షా ధృవీక‌ర‌ణ‌

బుధ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో  మావోయిస్టు కేంద్ర కమిటి కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ గంగన్న మృతి చెందారని కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్‌ షా దృవీకరించారు. మావోయిస్టులపై పోరాటంలో భద్రత బలగాలు ఒక పెద్ద విజయాన్ని సాధించారని అమీత్ షా ప్ర‌శంసించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మరోసారి స్ప‌ష్టం…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ ‌గంగన్న హతం -27 ‌మంది మావోయిస్టులు మృతి – మృతుల సంఖ్య పెరిగే అవకాశం – మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‌ – కేశ‌వ‌రావుపై కోటిన్నర రివార్డు –  భారీగా ఆయుధాలు స్వాధీనం – 27 మృతదేహాలు స్వాధీనం – బస్తర్‌ ఐజి సుందర్‌రాజు బుధ‌వారం…

అప్రమతంగా ఉండాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

CM Revanth Reddy

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు…

పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  

Rains

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో…

రాష్ట్రంలో మ‌రో ఐదురోజులు భారీ వ‌ర్షాలు

– ఈదురు గాలులతో కూడిన వాన‌లు ప‌డే అవ‌కాశం – వాతావరణశాఖ హెచ్చ‌రిక‌ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా…

నేడు ప్ర‌ధానిచే 103 అమృత్‌భార‌త్ రైల్వే స్టేష‌న్లు ప్రారంభం

– వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్న న‌రేంద్ర‌మోదీ – రాష్ట్రంలో బేగంపేట‌, క‌రీంన‌గ‌ర్‌, వరంగ‌ల్ రైల్వేస్టేష‌న్లు  ప్రారంభం – పాల్గొన‌నున్న కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో  అత్యాధునిక సౌకర్యాల‌తో కూడిన  103 అమృత్ భార‌త్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు  వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో…

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి ఎదురు కాల్పులు

25 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రజాతంత్ర, మే 21 : సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది భద్రత బలగాలకు maoists మధ్య భారీగా…