దేశానికే వన్నె తెచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ

– రాజీవ్ వర్థంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రసంగించారు. సరళీకృత ఆర్ధిక విధానాలతో దేశాన్ని…








