Category ముఖ్యాంశాలు

మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతంగా నిర్వహణ మంత్రి జూపల్లి హర్షం 

హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావటంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప…

జూన్ 10న దేశ‌వ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Maoists call for nationwide bandh on June 10

ఛత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రంలో మే 21వతేదీన ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌కు నిర‌స‌న‌గా జూన్ 10న దేశ‌వ్యాప్తంగా బంద్ పాటించాల‌ని  మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ‌ద్వారా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఆరోజు భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటిరోజని, ఆ రోజున  దేశ ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్‌ ‌షాల ఆదేశాలను అనుసరించి భారత సైన్యం, పారామిలిటరీ,…

మెడిక‌ల్ విద్యార్థుల స్టూడెంట్ల స్టైఫండ్ సమస్యను ప‌రిష్క‌రించండి

Resolve the issue of student stipend for medical students.

ఎన్ ఎంసీ ఛైర్మ‌న్‌ను కోరిన మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల‌కు స్టైఫండ్ చెల్లించ‌కుండా ఆయా సంస్థ‌లు ఇబ్బంది పెడుతున్నాయ‌ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హైదరాబాద్‌‌ పర్యటనకు వచ్చిన ఎన్‌ఎంసీ చైర్మన్‌‌‌‌, డాక్టర్ బి.ఎన్.గంగాధర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆయ‌న‌తో శ‌నివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు.…

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన‌ సోనియాగాంధీ

Sonia Gandhi fulfilled the aspiration of a separate state

రూ.12,500 కోట్లతో   6.70 లక్షల ఎకరాలు సాగులోకి గిరిజనులకు రూ 17,169 కోట్లు కేటాయింపు పదేళ్లలో  సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు ఖర్చు చేయని టిఆర్‌ఎస్‌‌ డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆత్మగౌరవ నినాదం, 85శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రతిఫలాలు దక్కాలననే ఆలోచనతో సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని…

రఫేల్‌ ‌కూలిందా లేదా?

Did Rafale crash or not?

కేంద్రం స్ప‌ష్టం చేయాలి ర‌ఫేల్ విమానాలు కూలాయ‌ని సీడీఎస్ చెప్పారు క‌దా! రాహుల్‌ను దేశ‌వ్య‌తిరేకి అన్నారు మ‌రి సీడీఎస్‌ను కూడా అంటారా? ఆపరేషన్‌ ‌సింధూర్‌ను ఎప్పుడూ తప్పుపట్టలేదు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి యుద్ధంలో ర‌ఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయా, అన్న‌ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.  శనివారం…

అధికార్ల‌ను ప్ర‌శంసించిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు

Minister Duddilla Sridharbabu praised the officials

దేశవ్యాప్తంగా 2,700 కోవిడ్‌ ‌కేసులు ఏడు మరణాలు నమోదు దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,700 కోవిడ్‌ ‌కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ప్రధానంగా మూడు రాష్ట్రాల్లోనే…

తెలంగాణలో పెట్టుబ‌డుల‌కోసం య‌త్నిస్తా

ఇండియా ఫ‌స్ట్, తెలంగాణ ఫ‌స్ట్ అన్న‌దే మా విధానం  పీడీఎస్ఎల్ తెలంగాణ‌లో విస్త‌రించాలి త‌యారీరంలోనూ తెలంగాణ దూసుకెళుతోంది బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం-పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తాన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే…

ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం

Democratic Teachers Federation

టీచ‌ర్ల కుదింపుతో స‌ర్కారు బడుల‌పై తీవ్ర ప్ర‌భావం ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆ ఉత్తర్వులు విరమించుకోవాలి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని, టీచ‌ర్ల‌ సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల…

పుష్క‌రాలు స‌క్సెస్ వెనుక మీ పాత్ర కీల‌కం

– గోదావ‌రి పుష్క‌రాల‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించాలి –స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశారు…భేష్‌ –అధికార్ల‌ను ప్ర‌శంసించిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకోవ‌డ‌మే కాదు,  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రూ. 40 కోట్లు కేటాయించింద‌ని ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు అన్నారు.  శ‌నివారం కాళేశ్వరంలో   ఏర్పాటు చేసిన “సరస్వతి పుష్కరాలు – డే…