Category ముఖ్యాంశాలు

స‌మ‌స్య‌లు సానుకూలంగా ప‌రిష్క‌రిస్తాం

Employee Unions

– నేడు కేబినెట్‌కు నివేదిస్తాం – ఉద్యోగ సంఘాల‌కు మ‌ల్లు భట్టి విక్రమార్క హామీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల సమస్యల పరిష్కారం త‌మ‌ ప్రభుత్వ బాధ్యత. స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

Minister Duddilla Sridharbabu praised the officials

ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యువజన విభాగం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ ప్రజాతంత్ర, జూన్ 4 :  రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పై తిరగబడ్డ రైతులు

Ethanol factory

12 గ్రామాల ప్రజల ఆందోళన  కంటైనర్, గుడిసెలకు నిప్పు  టిప్పర్ బొలెరో వాహనాలు ధ్వంసం   సంఘటన స్థలంలో మోహరించిన పోలీసులు   సమీక్షించిన ఎస్పీ:  పోలీస్ పికెట్ ఏర్పాటు మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర జూన్ 4. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్…

కోడెల మ‌ర‌ణం తెలంగాణ‌కు అరిష్టం

Vemulawada temple

దెబ్బ‌తిన్న భ‌క్తుల మ‌నోభావాలు చేత‌కాక‌పోతే బీఆర్ ఎస్‌కు వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించండి ప్ర‌జ‌ల‌న్నా, దేవుళ్ల‌న్నా కాంగ్రెస్‌కు లెక్క‌లేదు  ఆరు హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 4: వేములవాడ దేవాలయం (Vemulawada temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, భక్తులు సమర్పించిన…

చదువుతోనే ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌

సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, 3: మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి అంద‌రికీ ఆదర్శంగా నిలవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్…

మిస్ వ‌ర‌ల్డ్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు రూ.30 కోట్లే!

Miss World

స్పాన్స‌ర‌ర్లే రూ.21కోట్లు ఇచ్చారు  ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.9కోట్లే! రూ.200కోట్లు ఎట్లా ఖ‌ర్చయిందో నిరూపించండి  దీనిపై చ‌ర్చ‌కు మేం సిద్ధం  సొంత మీడియాలో త‌ప్ప‌డు ప్ర‌చారం చేశారు  నిరూపించ‌క‌పోతే ముక్కు నేల‌కు రాయాలి  మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  మిస్ వ‌ర‌ల్డ్ పోటీ (Miss World 2025) ల…

నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదల

Netannaku Bharosa

బడ్జెట్ లో 48.00 కోట్లు కేటాయించిన ప్రభుత్వం  సంవత్సరానికి రెండు విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు అందనున్న వేతన ప్రోత్సాహకం  తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 3: నేత కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించిన…

గాంధీ భ‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు

Gandhi Bhavan

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) కు పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల స‌మాచారం మేర‌కు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నుండ‌టం, పార్టీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌, వున్న మంత్రిప‌ద‌వులు త‌క్కువ అయిన…

కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం… యువతకు ఉపాధి కల్పిస్తాం

Evergent Technologies

ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్లోబల్ హబ్ గా తెలంగాణ “ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జూన్ 3 : రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…