Category ముఖ్యాంశాలు

కేబినెట్‌ నిర్ణయం చరిత్రాత్మకం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశామని, నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరపాలని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు…

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

– త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు – రెండు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం – రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 10:  స్థానిక సంస్థల్లో బీసీలకు 42  శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది.  బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు…

‘స్థానిక‘ ఎన్నికల్లో ‘యూత్‌’కు 25శాతం సీట్లు

– యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి – ప్రభుత్వ ఏర్పాటులో ’యూత్‌‘ సేవలు మరువలేనివి – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు కృషిచేస్తున్నట్లు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర…

దేశ చిత్ర‌ప‌టం నుంచి తెలంగాణ గాయ‌బ్‌

~ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్‌కు జేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు మాధ‌వ్  ఇచ్చిన భారతదేశ‌ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ  నేతలు…

స‌భ‌ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాలి

– అసెంబ్లీ మీడియా స‌ల‌హా క‌మిటీ తొలి స‌మావేశంలో స్పీక‌ర్‌ హైద‌రాబాద్, ్ర‌ప‌జాతంత్ర‌, జులై 10 : ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్  అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం…

భారత చిత్రపటంలో తెలంగాణ గాయబ్ 

ఆంధ్రప్రదేశ్ బిజెపి నిర్వాకం  తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని ప్రశ్నించడమే ..: కేటీఆర్ ఫైర్   ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేష్ కు  ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ  భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం పై వెంటనే…

జలాశయాలను ఏపీకి అప్పనంగా అప్పగించారు

– తిరిగి మన వాటా రాబట్టేందుకు పోరాటం – ఎన్‌డిఎస్‌ఏ మార్గదర్శకాలకనుగుణంగా కాళేశ్వరం బ్యారేజిల పునరుద్ధరణ -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీి బీఆర్‌ఎస్‌ పాలకులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.…

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌

~ పది ట్రేడ్‌ యూనియన్ల మద్దతు ~ పాల్గొన్న 25కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు న్యూదిల్లీి, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్‌ యూనియన్‌ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్‌ యూనియన్లకు…

ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చకు సిద్ధం

-క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు -ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: నీళ్లు, నిధులకు సంబంధించి కెసీఆర్‌ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామని ప్రజా భవన్‌ లో వుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత…