Category ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రిని క‌లిసిన‌ బీసీ సంఘాలు

బీసీల‌కు 42 రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంపై హ‌ర్షం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు శుక్ర‌వారం క‌లిశాయి.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ…

పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం

– 2024-25లో నిర్మాణ రంగం వృద్ధి రేటు 11.97 శాతం – కాంపోజిట్‌ అండ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ నిర్మాణాలకు ప్రోత్సాహం – యువ సివిల్‌ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన…

జాతీయ భాషనూ గౌరవించాలి

రాజభాషా స్వర్ణోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11 : జాతీయ భాషా విభాగం ఏర్పడి యాభయ్యేళ్లు పూర్తి అయిందని, ఈ కాలంలో సాధించిన ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడం, సంబరాలు చేసుకోవడం ఒక ఎత్తయితే భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకోవడం మరో కీలకమైన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.…

రోహిత్‌ చావుకు కారకులైౖన వారికి పదోన్నతులా?

– దేశ ప్రజలందరికీ బీజేపీ క్షమాపణలు చెప్పాలి – రోహిత్‌ వేముల కేసులో ఎవరినీ వదిలిపెట్టం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీ, ప్రజాతంత్ర, జులై 11: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన బీజేపీ దేశ ప్రజలందరికీ…

ఉజ్జయిని మహంకాళికి గవర్నర్‌ దంపతుల బోనం

ఘన స్వాగతం పలికిన ఇన్‌చార్జి మంత్రి పొన్నం సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి చరిత్రను పూజారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వారికి ఘన స్వాగతం…

టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలి

ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా కొనసాగించడమేంటి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తిరుమల, ప్రజాతంత్ర, జులై 11: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వెయ్యిమందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా అని…

యువతకు చేయూతనిస్తున్న అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి..

సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి  సూర్యాపేట ప్రజాతంత్ర, జులై 10. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి అన్నారు.…

స‌భ స‌జావుగా న‌డిపేందుకు స‌హ‌క‌రించండి

మీడియా స‌ల‌హా క‌మిటీ స‌మావేశంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌  ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్  అన్నారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం  శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో…

త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్ట‌వ‌ద్దు

ప్రాణ‌హిత డిజైన్‌కు మ‌హారాష్ట్ర అభ్యంత‌రం చెప్పింది క‌దా ఇవ‌న్నీ ఎందుకు దాస్తున్నారు?  ప్రివిలేజ్ మోష‌న్ ఇస్తాం ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ…