Category ముఖ్యాంశాలు

ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్

Kokapet Sharada Peetham Land Issue

– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడ నిధుల కేటాయింపు జరిగిందన్నారు.…

ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో…

రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

-‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటి సిఎం భట్టి  – రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు – మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు – ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు – 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా – జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయింపు – విద్య,…

బడ్జెట్ ప్రతులకు పూజలు

– శాసన సభ వద్ద భట్టికి అధికారుల స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: రాష్ట్ర శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతన్న సందర్భంగా ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచారు. అనుకున్న మేర రాష్ట్ర ప్రభుత్వానికి…

నెంబర్-1 స్థానంలో నిలపడమే ధ్యేయం

-రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాం -రెండేళ్లలోనే రికార్డుస్థాయిలో పెట్టుబడులు సాధించాం -నాలుగోసారి బడ్జెట్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు -విమర్శలు కాదు.. సూచనలు చేయండి -అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ని…

 వాడిగా వేడిగా అసెంబ్లీ సమావేశాలు

– మూడో రోజూ కొనసాగిన వాగ్వాదాలు – మూసీ అంచనాలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం – ఎదురుదాడి చేసిన మంత్రులు – సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్                                      …

22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

• రైతు ఉత్సవాలకు ముస్తాబు • ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల • ఇప్ప‌టికే ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు • ఏర్పాటు కానున్న 150 స్టాల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18 : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ…

గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శి

– విశిష్ఠ ప్రణాళికను ప్రజల ముందుంచినందుకు ధన్యవాదాలు – తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత గైర్హాజరు శోచనీయం – సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి – నవశకానికి నాంది పలకాల్సిన సమయం – రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం – శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి…

వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ

– ఆధునిక పరిజ్ఞానంతో వరదలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు – ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోటే వరదలు – 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం – మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులమైన ఖమ్మం జిల్లా – తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి – మూసీ నది పునరుద్ధరణ చరిత్రాత్మక ఘట్టం…