Category ముఖ్యాంశాలు

19న చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జస్టిస్‌ ఏకే సింగ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి,…

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు ఎదురుదెబ్బ

– పంజాగుట్ట రోడ్డు ప్రమాదంపై పిటిషన్‌ డిస్మిస్‌ – తీర్పు వెలువరించిన హైకోర్టు హైదరాబాద్ , ప్రజాతంత్ర, జూలై 15: రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు బీఆర్‌ఎస్‌ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ చేసిన ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుడు రాహిల్‌ అమీర్‌ను తప్పించడానికి…

తెలంగాణ ఆర్టీసీకి ఊర‌ట‌

– ఈపీఎఫ్‌ నోటీసుపై స్టే విధించిన హైకోర్టు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఉద్యోగుల బీమా పథకం కింద బకాయి రూ.131.76 కోట్లు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటీసులో ఏపీఎస్‌ఆర్టీసీ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది.  టీజీ, ఏపీ బకాయిల…

ఆడబిడ్డల ఆనందమే తెలంగాణ సౌభాగ్యం

– కామారెడ్డిలో ధూం ధాంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు – రూ.20.56 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందచేత – ఇందిరా మహిళా శక్తిని చాటేలా దేవతల వేషధారణలో మహిళలు – దేశానికి స్పూర్తిగా ఇందిరా మహిళా శక్తి విజయాలు – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క…

భట్టికి బీజేపీ చీఫ్‌ నోటీసులు

రోహిత్‌ వేముల కేసులో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంగళవారం లీగల్‌ నోటీసు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో…

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం

– పీఏసీఎస్‌ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్పునకు నిర్ణయం – ఎఫ్‌పీవోలుగా ఎంపికైన పీఏసీఎస్‌లన్నీ బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు, వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా రైతులకు సంబంధించి…

భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానం

– రూకల్పనకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశం తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులన ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాటి సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార…

దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం

కాల్పుల్లో సీపీఐ నేత మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. సీపీఐ హైదరాబాద్‌ సిటీ కమిటీ సభ్యుడైన చందు రాథోడ్‌పై మంగళవారం ఉదయం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శాలివాహననగర్‌లోని పార్కు వద్ద ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.…