Category ముఖ్యాంశాలు

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే రికార్డు

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: రేషన్‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం…

పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ

–  ఏటీసీలపై సమీక్షలో సీఎం సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌(ఏటీసీ)ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై కార్మిక శాఖ…

ఫైనల్స్‌కు చేరిన కోనేరు హంపి

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్‌ కప్‌ చెస్‌ పోటీల్లో భారత మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఘనత సాధించింది. ఈమేరకు ఆమెకు దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.…

రేవంత్‌ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న పర్యటించినపుడు వచ్చే పదేళ్లు తానే సీఎంనని రాసిపెట్టుకో అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి…

కుల గణన దేశ దిశను మారుస్తుంది

– దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్‌ సర్వే జరగలేదు – సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే. విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల…

ప్రభుత్వ పరిశీలనకు కులగణన నివేదిక

-ఇది విశ్వ‌స‌నీయ‌మైంది: క‌మిటీ స్ప‌ష్టీక‌ర‌ణ‌ – కేబినెట్‌లో చ‌ర్చించిన త‌ర్వాత తుది నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 19:  రాష్ట్రంలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి శ‌నివారం తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్…

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర

•అఖిలపక్షాన్ని కాంగ్రెస్‌ దిల్లీకి తీసుకెళ్లాలి •తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 19: తెలంగాణ లో విద్యా ఉద్యోగ,స్థానిక సంస్థలలో బి.సీ ల 42% రిజర్వేషన్‌ అమలు జరగకుండా బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్‌ ‌గౌడ్‌ ఆరోపించారు.…

2026 నాటికి రైల్వే కోచ్‌ల ఉత్పత్తి

– శరవేగంగా కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ పనులు – వందేభారత్‌ బోగీలు కూడా ఇక్కడే తయారీ – పనులు పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ – రాష్ట్రం భూమి ఇస్తే వరంగల్‌కు విమాన సౌకర్యం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హనుమకొండ, జులై 19: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో రూ.750 కోట్లతో కేంద్ర ప్రభుత్వం…

హైకోర్టు సీజేగా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా అవరేష్‌ కుమార్‌సింగ్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయనచేత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఏకేసింగ్‌ ఇంతకుముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు,…