Category ముఖ్యాంశాలు

ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి

ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే న్యూదిల్లీ, జులై 21: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగా లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. ఇటీవలి భారత్‌-పాకిస్తాన్‌ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.…

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌ నేత, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ (101) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. చికిత్సపొందుతూ తుది…

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ రాజీనామా

Jagdeep Dhankhar

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా   వైద్య పరమైన కారణాలతోనేని వెల్లడి హైదరాబాద్​, ప్రజాతంత్ర, జూలై 21 : పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ( Jagdeep Dhankhar ) తన పదవికి రాజీనామా చేశారు. వైద్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ…

పార్లమెంట్‌లో వ్యూహంపై మోదీ చర్చలు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై21:  పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ ‌సింధూర్‌, అహ్మదాబాద్‌ ‌విమాన ప్రమాదాలపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ ‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెపి నడ్డా, ఆర్థికమంత్రి నిర్మలా…

రాజకీయ పోరాటాల్లోకి ఈడీని ఎందుకు లాగుతారు

– “ముడా” కేసులో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం – కేసును కొట్టివేస్తూ తీర్పు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: ‌కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ కుంభకోణానికి సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్‌…

వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా వుండాలి

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లగ‌కూడ‌దు – హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి – యూరియా కొర‌త లేదు – గిరిజ‌న ప్రాంతాల్లో అంటువ్యాధుల‌పై జాగ్ర‌త్త‌లు – 24 నుంచి కొత్త రేష‌న్ కార్డులు – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21:  భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా…

కన్సర్వేషన్‌ రిజర్వ్‌ జీవో 49 నిలిపివేత

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 21 : కొమురం భీం కన్సర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అహ్మద్‌ నదీం మెమో జారీ చేశారు. జీవో నిలుపుదల…

రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు – మండలి చైర్మన్‌ గుత్తి సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు…

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే రికార్డు

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: రేషన్‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం…