Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు

– గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో.. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30:  గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ ‌రామచందర్‌ ‌నాయక్‌, ‌ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, ‌పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని…

ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌ రాజ్‌

– బెట్టింగ్‌ యాప్‌ల కేసులో  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు అనుమానిస్తూ నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో…

జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి

– సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30్ణ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సూచించారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని, అదే సమయంలో చెల్లింపుదారులకు…

కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఉందని ఎలా చెబుతారు?

– ఉగ్రవాదుల దాడికి ఎవరు బాధ్యులో చెప్పరా? – పహల్గామ్‌ ‌దాడి ముమ్మాటికీ నిఘా వైఫల్యమే – “సిందూర్‌”పై చర్చలో ఎంపీ ప్రియాంక విమర్శలు న్యూదిల్లీ,జూలై29: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా…

అఖిలపక్షం కన్నా ఎన్నికల ప్రచారమే ముఖ్యమా?

– ఉగ్రవాదులను ఏరివేసామని అబద్దాలు ప్రచారం చేస్తారా – అబద్దాల కార్ఖానాలు ఏర్పాటు చేసిన బిజెపి – సిందూర్‌పై చర్చలో విపక్ష నేత ఖర్గే ఘాటు వ్యాఖ్యలు – నడ్డా అభ్యంతరం.. విపక్షం డిమాండ్‌తో క్షమాపణలు న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై…

సైన్యం చేతులు కట్టేసి పాక్‌తో సయోధ్య

– ఉగ్రదాడులకు దీటుగా సమాధానం చెప్పడంలో విఫలం – దమ్ముంటే ట్రంప్‌ ‌వ్యాఖ్యలను ఖండించాలి – ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చర్చపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సమయంలో మన సైనికుల చేతులు కట్టేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ…

కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు

– ట్రంప్‌ ‌మధ్యవర్తిత్వ ప్రకటనను తోసిపుచ్చిన మోదీ – ఆపరేషన్‌ ‌సిందూర్‌తో ఉగ్రమూకలకు బుద్ది చెప్పాం – కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్‌ ‌పూర్తి చేసిన త్రివిధ దళాలు – ఆపరేషన్‌పై కాంగ్రెస్‌, ‌విపక్షాల తీరు దారుణం – హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తున్న వారికి ప్రజల్లో స్థానం లేదు – లోక్‌సభలో ప్రధాని మోదీ  న్యూదిల్లీ,…

కాలుష్యరహిత హైదరాబాదే లక్ష్యం

– పాతికేళ్ల అవసరాలకు తగినట్లు ప్రణాళికలు – మెట్రో పనులు వేగవంతం చేయాలి – నగరానికి ఐకానిక్‌గా మూసీ అభివృద్ధి జరగాలి – ఎంఏయూడీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 29: విపరీతమైన కాలుష్యంతో దిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌…

ఉగ్రమూకలను అణచివేస్తే సంతోషించరా..

– మాజీ హోంమంత్రి చిందబరం వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్‌ – విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణం – ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టాం – లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా న్యూదిల్లీ, జూలై 29: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర…