Category ముఖ్యాంశాలు

సుప్రీం కోర్టు తీర్పుపై నిపుణులతో చర్చించి నిర్ణయం

– స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31: ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌స్పష్టం చేశారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామన్నారు. ఈ క్రమంలో ధన్‌ఖడ్‌ ‌వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.…

ఇరిగేషన్‌ శాఖ భూముల రక్షణకు పక్కా చర్యలు

– కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్‌ న్యాయవాది నియామకం – కోట్ల విలువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్‌ భూములలో ఆక్రమణలు తొలగించాలి – నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు…

ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వెయ్యి పేజీల…

అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

KTR

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తున్నదని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం…

ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

– స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలు – గతంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు కొట్టివేత – సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూదిల్లీ, జులై 31: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్‌…

జీఎస్టీ ఎగవేతలో కొత్త కోణం

– రూ.100 కోట్లకుపైగా పన్ను చెల్లించకుండా మోసం – కేషన్‌ ఇండస్ట్రీస్‌పై వాణిజ్య పన్నుల శాఖ దాడులు – నకిలీ బిల్లులు, ఖాలీ వాహనాలు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: హైదరాబాద్‌లోని ప్రధానమైన ప్రైవేట్‌ సంస్థ కేషన్‌ ఇండస్ట్రీస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్ను మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం…

విద్యుత్ విభాగం ప్ర‌క్షాళ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు

– రాష్ట్రంలో  కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయండి – కొత్త డిస్కమ్‌ ప‌రిధిలోకి ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు – అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఉండాలి – అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – ఇంధ‌న శాఖ‌పై డిప్యూటీ సీఎంతో క‌లిసి స‌మీక్ష‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూలై 30 : రాష్ట్రంలో…

కేపీహెచ్‌బీలో ఎకరం స్థలం రూ.65.34 కోట్లు

– హౌసింగ్‌ బోర్డుకు భారీ ఆదాయం – రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల  ద్వారా రూ.26 కోట్లు హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-ఆక్షన్  ప్రక్రియ ద్వారా హౌసింగ్ బోర్డు భూములను…

ఏపీ లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు

– సిట్‌ ‌దాడుల్లో హైదరాబాద్‌ ‌శివారులో భారీగా డబ్బు పట్టివేత – 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదు సీజ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30: ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యంకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త…