Category ముఖ్యాంశాలు

ఉత్తర‌కాశీలో ఆకస్మిక వరదలు

– ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ వరద – నలుగురు మృతి -రంగంలోకి దిగిన స‌హాయ‌క బృందాలు – సిఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామితో ప్రధాని, హోంమంత్రి ఆరా డెహ్రాడూన్‌, ఆగస్ట్ 5:ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధరాలీ గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు సమాచారం. దాదాపు…

మల్కాపూర్‌-విజయవాడ రహదారిని విస్తరించాలి

– ఇతర పెండిరగ్‌ జాతీయ రహదారులను ఆమోదించాలి – కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 5: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని మల్కాపూర్‌ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడంతోపాటు సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

ఇపుడు ప్రజల చూపు బీజేపీ వైపు

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది.. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను చూశారు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు.. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృతస్థాయి…

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

– బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని.. న్యూదిల్లీ, ఆగస్టు 5: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌…

వాస్తవాలు లేకుండా వండి వార్చారు

– 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే తీసుకున్నారు – మొత్తం నివేదికను అసెంబ్లీలో పెడితే నిలదీస్తాం – మాకు నోటీసులు రాకముందే లీకులు ఇస్తున్నారు – కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్‌ – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’పై పీపీటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5:…

నాడు మేం చెప్పిందే నిజమైంది

– పీసీ ఘోష్‌ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్‌ అవినీతి బహిర్గతం – అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్‌ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…

మేడిగిడ్డ పాపం కేసీఆర్‌, హరీష్‌ రావులదే

-ఎస్‌.కే.జోషి, స్మితా సబర్వాల్‌ నిర్లక్ష్యంతోటే -పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు – కేబినెట్‌ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు – జస్టిస్‌ పినాకి చంద్రబోస్‌ నివేదికలో వెల్లడి – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి…

పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్  ఆమోదం

– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..   – కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు – అంద‌రి సూచ‌న‌ల మేర‌కే చ‌ర్య‌లు – మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన‌ నివేదికను కేబినెట్ లో…

రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం  

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం =మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం =’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్…