Category ముఖ్యాంశాలు

#legal notice: కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడేది లేదు

– మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష – కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు లేకపోవడానికి ఇదే కారణం – కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ – కుటుంబీకులు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీ…

Padayatra: హైక‌మాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న‌ – బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – విూడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు.…

Solar power: సమృద్ధిగా సోలార్‌ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయాలి

– ప్రభుత్వ భవనాలపై ప్లాంట్లు నెలకొల్పాలి – ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో సోలార్‌ పంపుసెట్లు – వీసీలో కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9 : గ్రామ పంచాయతీ(Gram Panchayat) భవనం మొదలు సెక్రటేరియట్‌ (secretariat) వరకు అన్ని భవనాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు (solar power plants) ఏర్పాటు చేయాలని…

Savings balance: సేవింగ్స్‌ ఖాతా కనీస నిల్వ‌ రూ.50వేలు

– ఐసిఐసిఐ బ్యాంక్‌ నిర్ణయం న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తన సేవింగ్స్‌ ఖాతాల కనీస బ్యాలెన్స్‌ నిబంధనల్లో భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 త‌ర్వాత తెరిచిన కొత్త ఖాతాల‌కు అమలులోకి వ‌చ్చిన‌ ఈ మార్పు మెట్రో, అర్బన్‌, సెవిూ-అర్బన్‌, గ్రావిూణ ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ  పెంపుతో…

constitution: రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలో బీజేపీ

– క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాల్సిందే – గాంధీ భవనలో ‘క్వింట్‌ ఇండియా’లో పీసీసీ చీఫ్‌ మహేష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాజ్యాంగాన్ని(constitution)  మార్చాలని బీజేపీ ప్రభుత్వం(BJP Govt.)  కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ (PCC Chief MaheshKumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చర్యలన్నీ ఈ కోవలో…

‘సృష్టి’ కేసులో ఇద్దరు విశాఖ కెేజీహెచ్‌ డాక్టర్లు

– తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్‌ వాసుపల్లి రవికుమార్‌, ప్రసూతి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి…

మహిళా సాధికారత కోసం వినూత్న పథకాలు

CM Revanth wishes Christmas whises

– మహిళలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారంనాడు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోపాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు,…

వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం

– భారీ వర్షాలు పడినా నగరం తట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు – నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా చర్యలు – చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం – తాగునీటితోపాటు డ్రైనేజీ, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం – నగరంలో వరద సమస్యపౖౖె సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు…

ఎస్‌ఎల్‌బిసి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం – నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ పనులు – నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్‌.ఎల్‌.బి.సి ప్రాజెక్ట్‌ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు పూనుకున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొ…