Category ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గఢ్‌ మొహ్లా మాన్పూర్‌లో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతి – మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం – భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఛత్తీస్‌గఢ్‌్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబాగఢ్‌-చౌకి జిల్లాలోని మొహ్లా, మన్పూర్‌లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్‌ ప్రయాస్‌’ పెద్ద విజయాన్ని…

కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకం చెల్లదు

– గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీమ్‌ ‌ఉత్తర్వులు – వీరి ఎంపికపై దాసోజ్‌ ‌శ్రవణ్‌, సత్యనారాయణ ‌పిటిషన్‌ ‌- తదుపరి విచారణ సెప్టెంబర్‌ 17‌కు వాయిదా న్యూదిల్లీ, ఆగస్ట్‌ 13: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాలను రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌…

Rare honor: మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

– ‘ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐలో చోటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు(D.Sreddharbabu) అరుదైన గౌరవం(rare honor) దక్కింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ (Analitics india magazine) తాజాగా ప్రకటించిన ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ-2025…

ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ఆరోగ్య శాఖాధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ బుధవారం ఉదయం…

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్‌గా ఉన్నామని,. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు…

జనజీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు 

– రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాతావరణ హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 36 గంటల్లో వర్షపాతం 80-150 మి.మీ వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమేరకు…

ఇరిగేషన్‌ సీడీవో బలోపేతానికి చర్యలు

– పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలి – ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి – టైం బౌండ్‌తో ప్రాజెక్టుల డిజైన్లు – నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ – డిజైన్‌ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: నీటిపారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్‌ విభాగం పటిష్ఠతకు…

ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలి

– రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలి – విద్యుత్‌, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి – ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడాలి – ఐటీ, విద్యా శాఖల అధికారులు పరిస్థితికి తగినట్లు నిర్ణయం తీసుకోవాలి – భారీ…