Category ముఖ్యాంశాలు

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…

కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం 

మునిగిన గ్రామాలు  పొంగిపొర్లుతున్న వాగులు  కొట్టుకుపోయిన రహదారులు ..రైల్వే ట్రాక్ లు  కామారెడ్డి జిల్లాలో బుధవారం  కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట  తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.  తిమ్మారెడ్డి వద్ద కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారు ప్రాణాలను కాపాడుకునేందుకు…

త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ

– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం – ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు – సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల…

ఎలక్ట్రిక్‌ ‌వాహనరంగంలోకి మారుతి

– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం – వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు – గుజరాత్‌ ‌హన్సల్‌పూర్‌ ‌ప్లాంట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ గాంధీనగర్‌,ఆగస్ట్26: ‌భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్‌ ‌కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి.…

గవర్నర్లకు విచక్షణాధికారం

– ఆర్థిక బిల్లులును కూడా అడ్డుకోవచ్చు – ఇది సమస్యాత్మ అంశమని ‘సుప్రీమ్‌’ అభిప్రాయం న్యూదిల్లీ, ఆగస్ట్ 26: ‌గవర్నర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్‌ 200 ‌ప్రకారం బిల్లులను ఆపే అధికారం  గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం…

‘ఇందిర మహిళా శక్తి’తో నేతన్నలకు మహర్దశ

– ఏడాదంతా వారికి పని కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం -ౖ నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల చెక్కుల పంపిణీ – సిరిసిల్లలో మంత్రి తుమ్మల సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఇందిర మహిళా శక్తి పథకంతో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహర్దశ పట్టిందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్లలో…

కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

Bandi Sanjay

– ఇచ్చిన హామీలు నిలుపుకోలేక నానా తంటాలు – వోట్‌ ‌చోరీ అంటూ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్‌ – మాది నిజంగానే దేవుళ్ల పార్టీ – పిసిసి చీఫ్‌ ‌వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి కౌంటర్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ‌కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి…

రాహుల్‌ ఓటర్‌ అధికార్‌ యాత్రలో సీఎం రేవంత్‌

సుపౌల్‌, ఆగస్టు 26: బీహార్‌ రాష్ట్రం సుపౌల్‌లో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్ర చేపట్టగా ఆయనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోదరుడు రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌…

మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక

రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ ప్రభావితం కానుంది. తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే నీలి రంగులో గుర్తించిన జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచే ఎరుపు జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదుకానుంది. కొన్ని ప్రాంతాల్లో 80…