Category ముఖ్యాంశాలు

ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతే గుర్తుకొస్తారు

– గణపయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఖైరతాబాద్‌ మహా గణపతి శనివారం గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆయనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకున్నాయని, దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతి…

లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు 

లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్ ఇన్‌లో విద్యనభ్యసించిన రోజుల్లో డా. బి.ఆర్. అంబేడ్కర్ నివసించిన కింగ్ హెన్రీ రోడ్ లో ఉన్న అంబేడ్కర్ హౌస్ ను పర్యటనలో భాగంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.…

ఇటీవ‌లి వ‌ర‌ద‌ల న‌ష్టం రూ.5018.72 కోట్లు

– ఇవి ప్రాథ‌మిక అంచ‌నాలు మాత్ర‌మే – జాతీయ విప‌త్తుగా ప‌రిగ‌ణించాలి – హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రుల విన‌తి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర…

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి – కామారెడ్డి వరదల్లో అధికారుల కృషి ప్రశంసనీయం – నష్టానికి సంబంధించి నివేదికలు సిద్దంచేయాలి – కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలి – యూరియా కోసం పడిగాపులు పడకుండా చూడండి – కామారెడ్డిలో అధికారులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష కామారెడ్డి,ప్రజాతంత్ర,సెప్టెంబరు4: వరదలు, విపత్తుల సమయంలో అధికారులు సమన్వయంతో…

ఎస్ఎల్‌బీసీ ప‌నుల్లో ఆల‌స్యం వొద్దు

– స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 04: జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్ బీసీ పనుల పునరుద్దరణ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంనిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఎస్‌ ఎల్ బీ సీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్ప‌ష్టం చేశారు. ఎస్…

నాకు కొడంగల్‌ ఎం‌తో.. కామారెడ్డి కూడా అంతే

– ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం – నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – ఇబ్బందులు ప‌డ్డ‌ విద్యార్థులకు భరోసా – జలమయమైన కామారెడ్డి జిఆర్‌ ‌కాలనీలో పర్యటన – బాధిత ప్రజలతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నేను ఆనాడు చెప్పా.. ఈనాడూ చెబుతున్నా.. నా సొంత నియోజకవర్గం కొడంగల్‌…

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణకు ప్రణాళికలు

– హెలీ-బోర్న్‌ సర్వేకు శ్రీకారం – ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి – టన్నెల్‌ నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్లతో పనులు – భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

పాలమూరుకే తొలి ప్రాధాన్యం

-పదేళ్లు ఈ జిల్లాను ఎండబెట్టిన కేసీఆర్‌ – ఎం‌పిగా గెలిపించినా పట్టించుకోని నేత – గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నాం – మూసాపేట కార్వింగ్‌ కంపెనీలో రెండో యూనిట్‌ ప్రారంభం – వకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:  ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని సీఎం…

ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు

– ఖమ్మం జిల్లా చైతన్యానికి మారు పేరు – సమర్థుడనే ఆ శాఖలు శ్రీనన్నకు ఇచ్చాం – బెండాలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్‌ అశ్వారావుపేట, ప్రజాతంత్ర, సెప్టెంర్‌ 3: హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.…