Category ముఖ్యాంశాలు

సనాతన హిందూ ధర్మం .. విశ్వ మానవాళికి మార్గదర్శకం

శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు భాగ్యనగరంలో ముగిసిన  చాతుర్మాస్య దీక్ష స్వామీజీకి వీడ్కోలు పలికిన భక్తులు  సమాజం వక్రమార్గంలో వెళ్లడానికి.. యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించక పోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య…

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్‌, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్‌జిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార…

405 మిలియ‌న్ల మ‌హిళ‌లు డిజిట‌ల్ ప్ర‌పంచానికి దూరం

– దేశంలో 75% మ‌హిళ‌ల వ‌ద్దనే మొబైల్ ఫోన్లు – పురుషుల‌తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% త‌క్కువ‌ – మ‌హిళ‌ల అభివృద్ధికి ఆటంకిగా వెనుక‌బాటుత‌నం – వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్‌ క‌డియం కావ్య‌ ప‌నాజి, సెప్టెంబ‌ర్ 6: చిన్న ,మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్…

తిరుమలకు పోటెత్తిన భక్తులు

– రేపు చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత తిరుమల,సెప్టెంబర్‌ 6:‌తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. 4 కి.మీ మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు.  ఉచిత సర్వదర్శనం భక్తులకు  24 గంటల సమయం పడుతోంది. టైమ్‌…

గేమ్ ఛేంజ‌ర్‌గా ఖ‌మ్మం-దేవ‌ర‌ప‌ల్లి జాతీయ ర‌హ‌దారి

– వ‌చ్చే ఏడాదికి ఇది ఉప‌యోగంలోకి రావాలి – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖమ్మం టౌన్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 :  ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ధంసలాపురం…

భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

– రూ.12 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌, ముడిస‌ర‌కు స్వాధీనం ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని అధికారులు సీజ్‌ చేశారు. మహారాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు నగరం స‌మీపంలోని చర్లపల్లిలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32…

నిమజ్జనోత్సవాల్లో సిఎం రేవంత్‌రెడ్డి

– ఆకస్మికంగా వొచ్చి పరిశీలించిన సిఎం – భక్తులకు అభివాదం చేస్తూనే సూచనలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌6: ‌హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వద్ద నిమజ్జనాలను  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో…

లడ్డూ వేలంపాటలు.. రికార్డు బ్రేకులు

~ రూ.2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్‌ గణేశ్‌ లడ్డూ. – బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షలు – మైహోమ్‌ భూజాలో రూ.51 లక్షలు – రూ.99కే 333 కిలోల లడ్డూ దక్కించుకున్న విద్యార్థి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: రాష్ట్రంలో వినాయకుడు అంటే ఖైరతాబాద్‌ గణేశ్‌, లడ్డూ అంటే బాలాపూర్‌ వినాయకుడి ప్రసాదమే ఎవరికైనా గుర్తుకొస్తాయి.…

ప్రజల మెప్పు పొందుతున్న ప్రజా పాలన

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నాం – ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం – భూ భారతితో రైతుల భూములకు భరోసా – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి   వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: గత పాలకులు పదేళ్లల్లో రూ.8.19 లక్షల కోట్ల అప్పు భారం మోపి…