Category ముఖ్యాంశాలు

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌ సంచలన నిర్ణయం

– సీబీఐకి అప్పగించాలని ఆలోచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్‌ అధికారులు…

యంగెస్ట్‌ స్టేట్‌ తెలంగాణకు ఘనమైన చరిత్ర

– రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ విజన్‌-2047 రూపొందిస్తున్నాం – ఇక్కడ పెట్టుబడులు పెట్టండి – పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం – పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 12వ సదస్సులో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: దేశంలో యంగెస్ట్‌ స్టేట్‌ (కొత్త రాష్ట్రం) తెలంగాణ.. అయినా తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

ముంబైలో ఐఫోన్ 17 విడుదల  సందర్భంగా హింసాత్మక ఘటనలు

ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు ముంబై బీకేసీ జియో సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం భారీగా చేరుకున్న అభిమానుల ఉత్సాహం చివరికి అల్లర్లకు దారితీసింది. ఆపిల్ స్టోర్ ఎదుట పొడవైన క్యూలలో నిల్చున్న వందలాది మంది ఒకదశలో తోపులాటకు దిగారు. కొంతమంది దాడికి దిగడంతో అక్కడే…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి

– మరింత విశాలంగా మేడారం ప్రాంగణం – భక్తులకు మరింత సౌకర్యవంతంగా తల్లుల దర్శనం – అభివృద్ధి పనులకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన – మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం ఆలయానికి…

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల తొలగింపు

– ఇతర రాష్ట్రాల ఫోన్లు ఉపయోగించారు – ఒక రాష్ట్రం తరవాత మరో రాష్ట్రం – కాంగ్రెస్‌కు పడే ఓట్ల జాబితా గుర్తింపుతోనే చేశారు – మీడియా సమావేశంలో మరో బాంబ్‌ పేల్చిన రాహుల్‌ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 18: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ…

హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ను కాపాడుకోవాలి

– ‘దిశ’ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18:  ‌నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  సూచించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సహాయ పథకాలు, ప్రాజెక్టుల అమలు స్థితిపై గురువారం ఆయన సక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ…

ప్రాధాన్య‌తా క్ర‌మంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు

– విద్యార్థుల చ‌దువుల‌కు ఇబ్బంది రాకూడ‌దు – గురుకుల భ‌వ‌నాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి అడ్లూరి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ దిశగా సంక్షేమ శాఖలో చేపట్టాల్సిన ప్రధాన కార్యక్రమాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ,…

యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

– ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్‌ గ్లోబల్‌ సెంటర్‌ – డిజైన్‌ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి – యూఎక్స్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూఎంవో…