‘బతుకమ్మ’ రాజకీయాలు

(మండువ రవీందర్రావు) తెలంగాణ ప్రజలు…

(మండువ రవీందర్రావు) తెలంగాణ ప్రజలు…

– శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని…

– అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్కు మద్దతు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ…

– భారతీయుల నెత్తిన ట్రంప్ మరో పిడుగు – ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు – వీసా కావాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే – నేటినుంచే అమల్లోకి కొత్త నిబంధనలు వాషింగ్టన్, సెప్టెంబర్ 20: ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్కు షాక్ల విూద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే…

– హైదరాబాద్లో దంచి కొడుతున్న వాన – వరదల బారిన అనేక ప్రాంతాలు – మరో మూడు రోజులు ఇదే పరిస్థితి – పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం – నాలుగు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబరు19: హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది. హయత్ నగర్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో పడుతున్న…

– తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం – కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాట్లాడని రేవంత్ - మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబరు19: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

– పాలమూరువాసి మృతి – మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయండి – కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు మృతుని తండ్రి విజ్ఞప్తి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అమెరికాలో మహబూబ్నగర్కు చెందిన విద్యార్థి అజీముద్దీన్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది. వివరాలిలా ఉన్నాయి. మహ్మద్ నిజాముద్దీన్(29) అమెరికాలో మాస్టర్స్…

– కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు – ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్దే తుది నిర్ణయం – కెసిఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి – కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్ రెడ్డి మోకాలడ్డు – మీడియాతో చిట్చాట్లో సిఎం రేంవత్ రెడ్డి వ్యాఖ్యలు – సిఎంతో భేటీ అయిన న్యూజెర్సీ గవర్నర్…
-ౖఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతిని సహించం – ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్ – రూ.10 వేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడి తొలగింపు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు,…