Category ముఖ్యాంశాలు

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా తకైచి

– ఆమె ఎన్నిక లాంఛనమే అంటున్న పరిశీలకులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 4: జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.…

కేసీఆర్‌ది ముందుచూపు.. రేవంత్‌ది మంద బుద్ధి

– రెండేళ్లుగా టిమ్స్‌లను పడావు పెట్టారు – డేట్లు, డెడ్‌ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కాలేదు – బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ప్రభుత్వం – హాస్పిటల్స్‌తో రాజకీయాలు చేయడం తగదు – రేవంత్‌ సర్కారుపై హరీష్‌రావు మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: కేసీఆర్‌ పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం చేరువయ్యేలా…

కెనడాలో భారతీయ సినిమాల నిలిపివేత

– థియేటర్లపై వరుస దాడులతో నిర్ణయం – దాడుల వెన‌క ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదులు? టోరంటో, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 3: ‌వరుస దాడులు జరుగుతోన్న నేపథ్యంలో కెనడాలోని ఓ థియేటర్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతోన్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని అందుకే వాటి ప్రదర్శనను రద్దు చేస్తున్నామని థియేటర్‌ ‌యాజమాన్యం తెలిపింది.…

ఇక వెంటనే చెక్ ‌క్లియరెన్స్

– ఆర్‌బిఐ సూచనలతో బ్యాంకుల అమలు – రేప‌టి నుంచే అమల్లోకి కొత్త విధానం ముంబై, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 3: ‌చెక్కు వినియోగదారుకలు ఆర్‌బిఐ శుభవార్త చెప్పింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో ఎన్నో మార్పులొచ్చాయి. ఈ క్రమంలో చెక్‌ల క్లియరెన్స్‌ను కూడా గంటల్లో పరిష్కరించే వ్యవస్థ ఆందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచి ఇక…

లొంగుబాటు దిశగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల? 

– ఆయ‌న బాట‌లోనే త‌క్కెళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు? – మావోయిస్టు ఉద్య‌మానికి మ‌రో పెద్ద కుదుపు – ప్ర‌జాస్వామ్య పోరాటం దిశ‌గా ఉద్య‌మం? జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒకప్పుడు అత్యంత మేధావిగా, ఆలోచనా ప‌రుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ అభ య్, సోనూ, భూపతి, మాస్టర్), అతనితో…

కాంగ్రెస్‌ పెద్ద నాయకుడిని కోల్పోయింది

– దామోదర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ – రాంరెడ్డికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు శుక్ర‌వారం నివాళులర్పించారు. హైదారాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ దామోదర్‌రెడ్డి బుధవారం రాత్రి మృతిచెందారు. శుక్రవారం ప్రజల సందర్శనార్థం…

వర్గాలు, వర్ణాలతో ప్రజల్ని చీల్చే ప్రయత్నం

– అలాంటి అవకాశాలకు భారత్‌లో తావులేదు – అందరూ కలిసి ఉండాలన్నదే ‘అలయ్‌ బలయ్‌’ ఉద్దేశం – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు – అలయ్‌ బలయ్‌ తెలంగాణ ఆత్మ : దత్తాత్రేయ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేరుతో కొందరు ప్రజల్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటివాటికి మన…

విదేశీ విద్యార్థులపై ట్రంప్‌  ‌కొరడా

– పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు అడ్మిషన్లు – యూనివర్సిటీలకు హుకుం జారీ చేసిన వైట్‌హౌజ్‌ ‌వాషింగ్టన్‌,అక్టోబర్‌ 3: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌మరో హుకుం జారీ చేశారు. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు లాంటి కత్తి పెట్టారు. పరిమిత సంఖ్యలో వారిని అనుమతించాలని యూనివర్సీటీలను ఆదేశించారు. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను…

అవకాశాల ఖని తెలంగాణ‌

– పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన‌ది – పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానం – ‘జీటో కనెక్ట్‌ 2025’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా ఉన్న తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…