Category ముఖ్యాంశాలు

బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం

– అందరి ఆమోదంతోనే ముందుకు సాగుతాం – మంత్రి తుమ్మల వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ‌కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్‌ ‌కార్యక్రమంలో ఆయన పాల్గొని…

తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం

– రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతు ఇవ్వడం వింత – ఆటోలతో ర్యాలీ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీల బంద్‌కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్‌ ‌లోని ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో…

స‌మాజ సేవ‌కు ఇది గొప్ప అవ‌కాశం

– రాష్ట్రంలో ఎవ‌రూ ఖాళీగా వుండొద్దు – ఇదే దృక్ప‌థంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ది -ఒకే రోజు ఇన్ని నియామ‌క ప్ర‌తాలు ఎప్పుడూ ఇవ్వ‌లేదు – డిప్యూటి ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అయితే బడికి వెళ్లాలి లేదంటే ఉద్యోగం చేయాలి రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దన్న‌ ఆలోచనతో ప్రజా…

యువ‌కుల బ‌లిదానాల‌తోనే తెలంగాణ సాకారం

-ప‌దేళ్లుగా గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు – స‌మ‌స్య‌లు ఎదుర్కొని నియామ‌క ప్ర‌తాలు అందించాం – సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా…

ప్రశాంతంగా బీసీ బంద్‌

– ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన – బస్‌ ‌డిపోల ముందు నేతల బైఠాయింపు – బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బంది – బంద్‌లో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు – అంబర్‌పేటలో కిందపడ్డ హన్మంతరావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్‌ ‌తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. అత్యవసర సేవలు మినహా…

పథకాల అమలులో అలసత్వాన్ని సహించం

– ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల…

బిల్లును కేంద్రం ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో పర్యవేక్షించారు. ఆమెతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, సాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌…

పేద‌ల‌కు మెరుగైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

–  విద్యా శాఖ స‌మీక్ష‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 17: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన విద్యాశాఖ స‌మీక్ష‌లో మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని అధికార్ల‌కు సూచించారు.  తొలి దశలో ఔటర్ రింగురోడ్డు…

గ్రీన్‌ ‌కార్డ్ ‌లాటరీలోనూ భారత్‌పై ఆంక్షలు

– తక్కువ వలసలు ఉన్న దేశాలకు ప్రాధాన్యం – 2028 వరకు యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా లాటరీకి దూరం – భారతీయులు లక్ష్యంగా అమెరికా మరో నిర్ణయం వాషింగ్టన్‌,అక్టోబర్‌17: ‌ట్రంప్‌ ‌రెండోసారి అధికారంలోకి వొచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా…