Category ముఖ్యాంశాలు

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

యువత డ్రగ్స్‌కు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నదని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ ‌మాఫియా ఆగడాలకు తెరదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మత్తు మందులకు బానిసై…

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీశుభకృత్‌ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ ‌నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా…

దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ ‌హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…

మమ్మల్ని  నూకలు తినమంటావా…?

పీయూష్‌ ‌గోయల్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు బిజెపి అహంకారాన్ని సహించేది లేదు దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం ఉద్యమంలో తెలంగాణేతరులు  ఎన్నో అవమానాలు చేశారు ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 1: ‌నూకలు కూడా తింటాం..కేందద్రంలోని…

యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మార్చి 31 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీత గురువారం నాడు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం…

మోదీజీ…ఆనాటి మాటలు ఏమయ్యాయి

యూపిఎ హయాం నాటి ట్వీట్లను రీట్వీట్‌ ‌పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్‌ ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు…

పెంచిన పెట్రో ధరలు, కరెంట్‌ ‌ఛార్జీలను వెంటనే తగ్గించాలి

డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగింపు భట్టి పాదయాత్రలో సిలిండర్‌కు దండవేసి మహిళల నిరసన పెంచిన ధరలను తగ్గించేంత వరకు ప్రజలకు అండగా కాంగ్రెస్‌ : ‌సిద్ధిపేట జిల్లా డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : కేంద్ర,…

‘‌మెహంగాయి ముక్త్ ‌భారత్‌ అభియాన్‌’

‌పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పిలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌దిల్లీ విజయ్‌ ‌చౌక్‌ ‌వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా మధ్యప్రదేశ్‌, ‌చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ‌మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌,…