Category ముఖ్యాంశాలు

స్పీకర్‌ ‌తీర్పుపై హైకోర్టులో పిటిషన్‌

– ఎమ్మెల్యే దానంకు క్లీన్‌ ‌చిట్‌పై బీజేపీ ఆగ్రహం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానానికి చేరింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్‌ ‌చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌…

రేపు నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

– ప్రారంభోత్స‌వం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి – ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల, పొన్నం సమీక్ష – రైతు మహోత్సవాలకు భారీగా తరలి రావాలని పిలుపు – ఉత్తర తెలంగాణకుఈ కేంద్రం కీలకం సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న…

జీవన్‌రెడ్డితో శ్రీధర్‌బాబు, అడ్లూరి చర్చలు

– పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని వినతి – అవమానం జరుగుతుంటే ఎలా అని జీవన్ నిలదీత – భవిష్యత్ కార్యాచరణను రేపు చెబుతాననన్న జీవన్ రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 21 : పార్టీ మారతానన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయనతో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,…

శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్‌ది

– బీఆర్‌ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ – సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష – రూ.1070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు – ఏమి చెప్పుకోడానికి ఇక్కడికి వస్తున్నారు.. – సీఎం రేవంత్‌ను నిలదీసిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సగం పనులు జరిగిన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

ఆరు గ్యారెంటీల అట‌కెక్కించారు

– అంకెల ఆరాటం తప్ప మరేం లేదు – గత బడ్జెట్ పథకాలే అమలు చేయలేదు – హైదరాబాద్ను మూడు ముక్కలు చేస్తున్నారు – ఇంతకు మించి ఒరగబెట్టిందేం లేదు – చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది – రాష్ట్రంలో తలసరి ఆదాయం తగ్గింది – ఆర్టీసీలో పింఛను బకాయిల ఊసే లేదు –…

ఆర్భాటపు అంకెలు.. ప్రగల్భాలు

– అప్పుల కోసం చేసే ప్రయత్నాలే ఎక్కువ – బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, మార్చి 20: అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప బడ్జెట్‌లో  ఒరిగిందే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆదాయాన్ని పండబెట్టి.. అప్పుల కోసం అర్రులు చాచే బ్జడెట్‌ ఇది…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై చట్టప్రకారమే ముందుకు

– హరీష్‌ ‌రావుకు ట్యాపింగ్‌లో ఊరట అబద్దం – పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు – విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు – కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం – మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం – రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం…

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ

– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్‌లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్‌లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం…

భద్రాచలం ఆల‌య‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు – మాస్టర్‌ ‌ప్లాన్‌పై చర్చించిన మంత్రులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా…