Category శీర్షికలు

విజ్ఞాన జ్యోతి ఆచార్య విద్యాసాగర్‌ జీ

(ఇటీవల సమాధి చెందిన సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌కు నివాళులు అర్పిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన వ్యాసం) సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. లోతైన జ్ఞానం, ఎల్ల లెరుగని దయ , మానవాళిని…

సమయపాలనతో పరీక్షల్లో విజయం

పరీక్షలకు ప్లానింగ్‌ తప్పని సరి  కటెన్సన్‌ వీడితేనే పరీక్షలు సులభం   ఫిబ్రవరి నుండే పరీక్షల భయం పట్టుకుంటుంది. పరీక్షలు వస్తున్నాయి అనగానే అటు విద్యార్థులలోను ఇటు తల్లిదండ్రులలోను మనసులో టెన్షన్‌ మొదలవుతుంది. పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్నసమయం. భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి…

కోఠి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంకు తెలంగాణ బతుకమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలి!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారిని తగు రీతిగా గౌరవం ఇస్తున్నారు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఇది చాలా గొప్ప నిర్ణయం మహిళా సాధికారత సాధనలో భాగంగా రవీంద్రనాథ్ఠాగూర్‌ సూచన మేరకు మహిళల విద్య కోసం ప్రత్యేకంగా 1924లో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌…

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చారిత్రిక నేపథ్యం…

మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అమ్మ ఒడిలో పల్లె బడిలో నేర్చుకున్న నా మాతృభాష తెలుగు భాష సహజ సిద్ధమైన స్వచ్ఛమైన జానపద సాహిత్యము ఆట వెలదులు కందాలు తేటగీతి పద్యాలతో పరిమళించే తేనెలూరు భాష నా తెలుగు భాష. అమ్మ భాష అమృతంలోని మాధుర్యాన్ని తేనెలోని తీయదనాన్ని పువ్వులోని పరిమళాన్ని సన్నజాజి…

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

ఫిబ్రవరి 21నుండి 24 వరకు మేడారం జాతర నాలుగు రోజుల తెలంగాణ కుంభమే మేలా దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…

బీసీ సూర్యోదయం రేవంత్‌..!

స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు  విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో…

అగాధాల అంచుల మధ్య మొద్దు నిద్రపోతున్న ఆధునికం!

అన్నవస్త్రాలకు ప్రాకు లాడితే,ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా  మన సంస్కృతిలో నిక్షిప్తమైన మానవీయ కోణాన్ని  స్పృశించక, మానవ సంబంధాలకు స్వస్తి వాక్యం పలకడం, పరిణితి చెందిన మేథస్సును పక్కదారి పట్టించి,మానవత్వాన్ని విడనాడి, డార్విన్‌ జీవ పరిణామ క్రమాన్ని వెనక్కి నడిపించమే మన ధ్యేయంగా మారింది. మానవ జాతిని తిరిగి అధోగతి పాలు చేయడమే మన లక్ష్యమా?…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు…

ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ…