Category శీర్షికలు

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని, అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

  సింధు నదీ జలాల ఒప్పందం భారత్‌- పాక్‌ ల మధ్య 1960 లో కుదిరిన నీటి పంపిణీకి  సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌ లు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంపై  ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి ‘‘ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే…

ఉనికిని క‌నుక్కునే అన్వేష‌ణ‌…

మ‌న‌షుల హృద‌యాల్లో ఎడారులూ, కీకార‌ణ్యాలు ర‌హ‌స్యంగా ఉంటాయ‌ని అవి పెట్టే  హింస‌ల‌ను యుద్ధఖైదీలా అనుభ‌వించే అనివార్య‌త‌ను ఎరుక చేసి హెచ్చ‌రిక జెండాను ఎగ‌రేసిన క‌వి రామాచంద్ర‌మౌళి. త‌ప‌స్సు  పేరిట తెలుగు ఇంగ్లీష్ ద్విభాషా క‌విత్వ సంపుటిని ఇటీవ‌ల ఆయ‌న వెలువ‌రించారు. రామాచంద్ర‌మౌళి రాసిన తెలుగు క‌విత‌ల‌ను ఆత్రేయశ‌ర్మ, ఇందిరా బబ్బిల్ల‌పాటి, ప‌ద్మ‌నాభరావు అనంత‌, ప్ర‌సాద్ ఎంవిఎస్‌,…

దశాబ్ది కాలంలో ఉన్నత విద్య అధోగతి

  దక్షిణాఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయ శిలాఫలకం పై  “ఏ దేశమైన నాశనమవ్వడానికి  అణుబాంబులు అక్కర్లేదు, అణ్వస్త్ర ఆయుధాలు అంతకంటే  అక్కర్లేదు, ఆ దేశం లో లోపభూయిష్టమైన  నిర్వీర్యమైన విద్యావ్యవస్థ అన్ని వ్యవస్థలను నీచ స్థితికి  దిగజార్చుతుంది “.  నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో  విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌,…

ఫెడరల్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి!

కొత్తగా కొన్ని రాష్టాల్ల్రోనూ..కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న తరుణంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలి. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం మూసపద్దతిలో కాకుండా దేశం పురోగమించే దిశగా ప్రణాళికలతో ముందుకు సాగాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అధికా జనాభా, జిఎస్టీ వంటి సమస్యలను ప్రధానంగా తలకెత్తుకోవాలి. ఇందుకు కార్యాచరణ సిద్ధం  చేయాలి. కొత్త…

బుద్ధం శరణం గచ్ఛామి

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష  వైశాఖ పౌర్ణమి…బుద్ధ జయంతి సందర్భంగా అవి భక్త కరీంనగర్ జిల్లా గత కీర్తికి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచి ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి. వి. కృష్ణ శాస్త్రి అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా పాక్చరిత్ర 50వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నదని రుజువైతే, అది…

యుద్ధాలు మానసిక ఉన్మాద ప్రేరితాలు

ఎంతకాలమీ సంఘర్షణ?ఎంతకాలమీ అశాంతి? అలజడులతో అశాంతిని సృష్టించి, సాధించే దేమిటి? యుద్ధాల వలన ఒరిగే దేమిటి?  ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు నేర్పిన గుణపాఠం ఏమిటి? ప్రజలు ఆమోదించని యుద్ధాలను పాలకులు ప్రజల నెత్తిన రుద్ధుతున్నారెందుకు? అహం వలన, ఆధిపత్య భావజాలం వలన పుట్టుకొస్తున్న యుద్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాలు…