Category శీర్షికలు

స్వదేశీ సంస్థలపై విదేశీయ పెత్తనం!!

ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేస్తుండడం. అమ్మకాల  డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్  వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు.  కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు.  అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు,…

అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను జయప్రదం చేద్దాం

కరపత్రం అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ముగింపు సభ:: జూన్‌ 22, 2024, సమయం: ఉ. 11 గం. నుండి సా. 5 గం. వరకు, వేదిక : ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌. 1974లో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్ధినుల చొరవతో అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఏర్పడిరది. ప్రణాళిక స్ఫూర్తితో ఏర్పడిన నాలుగు ప్రగతిశీల…

నాటి ఫిరాయింపులే నేడు బి ఆర్ ఎస్ పై ఫిరంగులు

రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి టీ ఆర్ ఎస్  ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లతో 63…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్‌

కాశ్మీర్‌ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం   ఆర్టికల్‌ 370 ఉండడం వల్లనే కాశ్మీర్‌ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది.  1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్‌ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ!

యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం  నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా  గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం!  ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే ! ఆదాయ మార్గాలపై అధ్యయనం  చేస్తున్న ప్రభుత్వ పెద్దలు  గుదిబండ లాంటి బియ్యం  పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను…

 ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం.  జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…

కార్పోరేట్‌ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?

తామంతా సర్కార్‌ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి.   ఈ క్రమంలో…

నిరుద్యోగాన్ని పెంచిన బీజేపీ ఆర్థిక అజెండా!

మన ముందున్న సవాలు నిరుద్యోగ సమస్య. యువతకు చేతి నిండా పనిక ల్పించాలి. వారికి ఉపాధి కావాలి.. వారు పస్తులుండరాదు. లేదంటే సమాజంలో అశాంతి తప్పుదు. నిరుద్యోగం ప్రబలిందంటే, దేశంలో అశాంతి పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఊహాజనితమైన విధానాలకు స్వస్తి  చెప్పి, వాస్త వంలోకి వొచ్చి నిరుద్యోగ మహమ్మారిని తరిమిగొట్టి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి…