Category శీర్షికలు

ద్వివాక్య కవిత్వం

మతి మాలిన మనుష్యులను గతి నిలబడనిస్తుందా పచ్చని పైరుకు రక్షణ ఇవ్వక పీడ నాశనం చేస్తుంది ఆవేశంతో అగ్గి రగిలించినా న్యాయాన్ని పొందగలమా కాలిన విత్తులు ఎన్ని విత్తినా చచ్చినా మొలలేవు సమయం తక్కువన్ని చదువులో చతికిలపడతారా పరుగుపందెంలో దూరముందనీ కూలబడతామా మీతి మీరిన ద్వేషం మనిషికీ చ్యుతినిస్తుందా ఆత్మలో విషం వున్నా బెల్లం తీపెలావుతుంది…

అనుభవం

మొన్న … బాల్యంలో అమ్మ ఒడిలో పడుకొని చుక్కలు చూస్తూ అనుకుంటారు ఏ అమ్మ ఆకాశంలో చుక్కలు పెట్టి ముగ్గు వేయడం మరిచిందో అని నిన్న … యవ్వనంలో పిల్ల గాలిని ఆస్వాదిస్తూ చుక్కలు చూస్తూ అనుకుంటారు ఈ చుక్కలాంటి అమ్మాయి తన పక్కనుండాలని . నేడు …. వృద్ధాప్యంలో ఒంటరి నిశీధిలో చుక్కలు చూస్తూ…

వెళ్లి రావమ్మా..బతుకమ్మా!

Saddula Bathukamma celebrations in the city today

బతుకమ్మ…బతుకమ్మా మా కంటి వెలుగువు నీవు మా ఇంటి ఇలవేలుపు నీవు మా గుండెల సవ్వడి నీవమ్మా మా బతుకు మెతుకు నీవమ్మా తెలంగాణ జయహారతి నీకమ్మా   పుడమి పూల సింగిడి నీవు అతివ పూజల సందడి నీవు పల్లెపట్టణాల సంబురం నీవు శ్రమజీవన సౌందర్యం నీవమ్మా సకల జనుల సన్నతి నీకమ్మా  …

నారింజ రంగు సాయంత్రాలు

అస్తమిస్తున్న సూర్యున్ని నుదుట కౌగిలించుకొని ఆమె వాకిట్లోకొచ్చింది భూమికి నారింజరంగు చల్లినట్లుంది అరచేతిలో ఆ సాయంత్రాన్ని పట్టుకొని తడిమట్టిపై సంధ్యవనంలోకి మరలి బంగారు చారల ఆకాశం కింద అతని వెనకాలే నిల్చుంది! అతని కళ్ళల్లో సముద్రం కదిలింది శబ్దాలకతీతమైన పడవపై మసక వెన్నెలను తాగుతూ ఆ కిటికీలోంచి ఆవలకు కనుమరుగైంది ఆమె గుప్పిట్లోంచి వదలబడిన సాయంత్రం…

ఎవరిది తప్పు?

పారే నీటిని దాచుకోని నదీ గర్భం వెల్లువని ప్రక్క దారి పట్టించిన మెరక దర్పం! అదను చూసి జెండా పాతేసిని కబ్జాదారులు జేబు తడుపుకు సరిహద్దులు మార్చిన అధికారులు!     లేని దానికి సదుపాయాలిచ్చిన ప్రభుత్వవిభాగం కాని దానికి పన్నులు దండుకున్న పాలక పక్షం! మాయాగృహం చూపి మంత్రం వేసిన గుత్తేదారు భ్రమలు చూపి…

హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ…

గురు “రాఘవుడు”..

కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…

దిగజారుతున్న రాజకీయాలు.. ఛీత్కరించుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల…