ఇక వంద శాతం అక్షరాస్యత దిశగా..
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొత్త సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశం చేశారు. కాళేశ్వరం జలకళతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. తెలంగాణ నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఆయన 2020 సంవత్సరాన్ని ఎంచుకున్నారు. ఇందుకు తగిన రీతిలో…