Category శీర్షికలు

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలకు అవకాశంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించినప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నట్లుగానే ఉంది.…

భయం

సముద్రంలో కలిసే ముందు నది భయంతో కంపిస్తుందట వెనక్కి చూస్తూ నది తాను సునాయాసంగా దాటివచ్చిన పర్వత శ్రేణులను వంపులు తిరిగిన దారులను అందమైన అడవులను జీవకళతో తేజోవంతమైన గ్రామాలను తృప్తిగా తలచుకుంటూ ఎదురైన ఎగుడు దిగుళ్లను తగిలిన రాతి గాయాల బాధల్ని తనముందున్న అంతుతెలియని అగాథమయ విశాల సాగరంలో కలవబోతున్న దృశ్యాన్ని దిగాలుగా చిత్రించుకుంటూ…

కీచక భారతం

చట్టాలెన్ని దట్టించినా కలియుగ కీచక పర్వాలు ఇంకా సాక్షాత్కరిస్తున్నాయ్‌ ‌కఠిన శిక్షలెన్ని విధించినా మరిన్ని మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయ్‌ ‌షీటీమ్స్, ‌ఫాస్ట్రాక్‌ ‌కోర్టులు క్రియాశీలకంగా  మెదిలినా మదగజాలు పెట్రేగుతున్నయ్‌ ఈ ‌భారతావనిలో… అతివ జీవిత గతి తీరు గడియ గడియకు గండం గడప దాటితే అగ్నిగుండం పసిమొగ్గ మొదలుకొని చావుకు చేరువైన వృద్ధను…

మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే…

ఎం‌డ కాలం

భగ భగ మండే ఎండలు జీవరాసంత జీవనోపాధికై పరుగులు పెడుతూ సూర్యతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత విప్లవంలో పెరిగిన చెట్ల కింద కాసేపు సేద తీరుతూ బతుకు ప్రయణాన్ని సాగిస్తున్నారు సామాన్యులు సాయంత్ర వేళ సేద తీరడానికై గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలలో పిల్లల కేరింతలతో సందడి చేస్తూ ఆడుతున్నారు ప్రకృతి…

పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్‌

ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్‌ ‌పాత్రికేయుడు. సీనియర్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…

దేశంలో ఆందోళనకరంగా రాజకీయ హింస

దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షలు సృష్టిస్తోంది. అలాగే  ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం…

ఏక కాలంలో 2 డిగ్రీలు

ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్‌ ‌లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో…

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…