Category శీర్షికలు

పెడ ధోరణులు… సామాజిక మాధ్యమాలు..!

సామాజిక మాధ్యమాలలో నవ సమాజం తీరు తెన్నులు చూస్తే ఇది నాగరిక సమాజమేనా అనే అనుమానం కలుగక మానదు… ఖండాలు దాటి దేశాలు దాటి ఉన్న  వాళ్ళను కులాలకు మతాలకు సంస్కృతలకు అతీతంగా ఒక్కటీ చేస్తున్న సామాజిక మాధ్యమాలు లక్ష్యం ఏమిటి అన్నది విస్మరిస్తున్నారు అనేకమంది. ముఖ్యంగా ముఖపుస్తకంలో కొందరి వ్యక్తుల ధోరణి అభ్యంతర కరంగా…

కొత్త చరిత్ర

పొరలు తీసే కొద్దీ మట్టి తవ్వే కొద్ది నగరాలో… నాగరికతలో బయట పడుతునే ఉంటాయి గెలుపు కాంక్ష శిథిల సమాధుల్లో అల్లుకున్న తీగై దర్శన మిస్తుంది ఓ అవ్యక్త వాంఛ దేహం నుంచి దేహంలోకి కాలం నుంచి కాలంలోకి ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి అనంత చలన శక్తై ప్రసరిస్తూనే ఉంటుంది నిగూఢ శక్తి…

అగ్నిపథ్‌పై కేంద్రం అడుగు ముందుకే..

దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం…

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతో ఒత్తిడి తగ్గుతుందా.. మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ, కొందరు ఇంకా ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. మొదట్లో, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌సులభంగా అనిపించేది. ఇప్పుడు ఒత్తిడితో కూడి మానసిక ఆందోళనలకు దారి తీస్తోంది. మరి కొందరిలో కరోన తో వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌  ‌కు  అలవాటు పడి…

మట్టి మర్యాదను మంటగలుపవద్దు..!

‘‘‌విచ్ఛలవిడి పెస్టిసైడ్స్, ‌రసాయనాలు, ఎరువులు వాడడంతో వ్యవసాయ భూములు ఎడారులుగా మారతాయని వివరిస్తున్నారు. మట్టి ఆరోగ్యం క్షిణిస్తే రాబోయే రోజుల్లో 8 బిలియన్ల ప్రపంచ ప్రజలకు పోషకాహారం అందడం అసాధ్యమని తెలుస్తున్నది. నేలలో కార్బన పదార్థాల పరిమాణం 12 – 15 శాతానికి పెంచగలిగితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే మంచి వ్యవసాయ దిగుబడులు పొందవచ్చని…

‘‌యాచక దశ నుండి తెలంగాణ శాసక దశకు రావాలి’’

‘‘‌మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం… ఇదే జీవితం.. ఇందులోనే మరణం!’’ అని ఉద్యమాన్ని శ్వాసించిన మహెరీపాధ్యాయుడు ప్రొఫెసర్‌ ‌కొత్త పల్లి జయశంకర్‌..’’ నేడు ప్రొఫెసర్‌…

నడుస్తున్న పాలన జయశంకర్‌ ఆలోచనలకు విరుద్ధం..

నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్‌ ‌కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే  నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్‌ ‌వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే…

అగ్నిపథ్‌ ‌ను రద్ద్దు చేయాలి.. నిరుద్యోగులను ఆదుకోవాలి..

‘‘ఈ ‌టిఒడి స్కీమ్‌ ‌సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. దాదాపు 40 వేల మంది యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి బయటకు నెట్టబడతారు. ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడతాయి. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాలీగా ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం సైనికులను ఇళ్లకు…

అమ్మా ..మీకు ‘శతాధిక’ వందనాలు..!

‘‘‌మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం.. మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది…