Category శీర్షికలు

కాకతీయ కళా వైభవం

కాకతీయ విశిష్ట కళావైభవం సంస్కృతి కళల పునర్‌ ‌వైభవం కాకతీయ విశిష్ట కళా తోరణం తెలంగాణ వైభవ ద్వార తోరణం శిల్పకళ సంస్కృతి పునరుజ్జీవనం సంస్కృతి సాహిత్య నవనిర్మాణం కాకతీయ జీవన నైపుణ్య ధారణ చెరువుల కాలువల నిర్మాణ ప్రేరణ సంస్కృతి స్వర్ణ యుగ ప్రతీక చతుష్షష్టి కళా సౌందర్య వేడుక రమణియ కుడ్య శిల్ప…

‘‘ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి’’

‘‘అం‌దరికీ సమానమైన అవకాశాలు రావాలి. చదువుకున్న యువతకు విలువ పెరగాలి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. నాణ్యమైన విద్య,విద్యకు తగ్గఉపాధి,మెరుగైన మౌలిక సౌకర్యాలు,కల్తీలేని ఆహారపదార్ధాలు, పరిశుభ్రమైన త్రాగునీరు, వసతి సదుపాయం, అందరికీ ఆరోగ్య సదుపాయం వంటి కనీస అవసరాలు కల్పించాలి. ఇవే ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల స్థాయికి సూచికలు. ఇదే నిజమైన…

గౌరవెల్లి గుండె గోడు

ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయినోళ్ళు ఇల్లు ఇరువాటు ఇడిసినోళ్లు ఇపుడు దిక్కులేని పక్షులై సాయం కోసం ఆర్తిస్తున్నరు ఆదుకున్న పాపానికి వాళ్లకు ఏమి మిగిలింది? పోలీసు లాఠీల దెబ్బలు అక్రమ కేసుల మోపులు ఉక్కు సంకెళ్ల బంధనాలు దోషులన్న నిందలు తప్పా! నిర్వాసితులు ఆవడమంటే నేలను కోల్పోవడమే కాదు బంధాల తంత్రులు తెగడం తరాల…

మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్‌ ‌చేపట్టింది

దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…

చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి…టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయండి

సిఎం కేసీఆర్‌పై విరుచుకుపడిన బిజెపి లీడర్‌ ‌విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6: సిఎం కేసీఆర్‌పై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్కార్‌ ‌విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోన్న కేసీఆర్‌ ‌చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయాలని విజయశాంతి…

జనరంజక పాలకులు కాకతి ప్రభువులు

‘‘700 ‌సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.’’ నేటి నుండి 13 వరకు…

కాకతీయ ఉత్సవ సప్తాహం

మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…

తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్‌ ఇం‌టెగ్రల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బీ నగర్‌- ‌నడికుడు…

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…