Category శీర్షికలు

విజేత

అలుపు అవకాశానికి నన్ను కాదని పరిగెడుతున్నందుకు! విసుగు దురదృష్టానికి నన్ను ఇంతకన్నా సాధించలేనందుకు! ఏడుపు ఓరిమికి వీడు నాకే గురువయ్యాడని! భయము ఓటమికి వీడు నన్నే జయిస్తాడేమోనని? విసుగొచ్చిన అవకాశం నా ఒళ్ళో వాలదా? విరహమెక్కిన అదృష్టం నా కౌగిలిలో చేరదా? ఓర్పుకి విజయం రాదా? ఓటమికి పరాజయం లేదా? నల్లటి రోతలన్నీ తెల్లటి ఆకాశంలో…

మనోవసంతాలతో…

బ్రతుకు ఇంధనాలుగా మనం సృష్టించుకున్న ఆర్థిక బంధనాల్లో చిక్కుకొని మన అనుబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి… స్వచ్ఛమైనజి ఆత్మీయ ఆలింగనాలు అదృశ్యమైపోతున్నాయి… కన్నీరు తుడిచి పన్నీరు చిలికించే పరస్పర పలకరింపులు కలలుగా మిగిలిపోతున్నాయి… మనిషి మనోకాలుష్యం కాఠిన్యపు కరిమబ్బులై ‘జీవితం వెన్నెల’ను కప్పేస్తుంటే అలజడుల తిమిరాలు అంతటా అలుముకుంటున్నాయి… అతనిని ఆవహిస్తున్న ఆధిపత్యపు కాంక్ష యుద్ధోన్మాదమైజి అవనిని ఆవహిస్తోంది……

‘ఆటా’ ఆధ్వర్యంలో ఇండియా డే పెరేడ్‌

‌ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్‌( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్‌…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

‌నేడు మగ్దూం మొహియుద్దీన్‌ ‌వర్ధంతి హైదరాబాద్‌ ‌సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. ‌భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు…

 ‌శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయిజి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్నజి ఒక…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ..

తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడిన సాహితీకారుడు, తెలుగు భాషా ప్రవీణులు, తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారు 25-8-1917లో వరంగల్‌ ‌జిల్లాలో దేశాయిపేటలో అండాలమ్మ వెంకటాచలపతి దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య దేశాయిపేట లోను, ఉన్నత విద్య హనుమకొండలోను, నిజాం కళాశాల నుండి డిగ్రీ పట్టాను పొందాడు.తెలుగు భాషలో…

మునుగోడులో మునిగేది ‘లెఫ్ట్ ‌పార్టీలే ..!

దేశంలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రజాదరణ ఉన్నా..కమ్యూనిస్టులకు ఆ మాత్రం ఆదరణ కూడా లేదు. పిడివాదం, పడికట్టు పదాలతో వారు చేస్తున్న పోరాటాలు ప్రజలను మెప్పించలేక పోతున్నాయి. అలాగే మునుపటిలా పోరాటాలు చేయడం లేదు. సమస్యలపై ఉద్యమించడం లేదు. ఉన్న ఒకరిద్దరు నేతలు తమ ఉనికిని చాటుకునే యత్నాల్లో ఉన్నారు. ఎప్పటికి ఏది అవసరమో అది…

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు…

సాహితీ వాచస్పతి దాశరథి

నేడు దాశరథి రంగాచార్య జయంతి తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది.…