Category శీర్షికలు

తప్పు నీదేగా!

మనిషి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తూ గతి తప్పిన ఋతుపవనాలతో దెబ్బతిన్న సమతుల్యతతో ఓ వైపు కుండపోత వర్షాలు, మరొకవైపు ఉష్ణగాలులు ఇంకోవైపు కరవుకాటకాలు. ఈ ఉత్పాతాలకు కారకులెవరు? ఈ మార్పులు మానవప్రేరితాలు కావా? ఓ మనిషీ! ఒక్కసారి యోచించు. నువ్వు పుట్టింది ప్రకృతిలో, జీవిస్తున్నదీ ప్రకృతిపై ఆధారపడే కలిసిపోయేదీ ప్రకృతిలోనే. నీ స్వార్థం కోసం ప్రకృతిని…

నిజానికి మంచి పేరు లేదు..

నిజాలకి అబద్దానికున్నంత మంచి పేరు లేదు…. నటనకున్నంత పలుకుబడి రాదు…. స్వార్థానికున్నంత శక్తి కూడదు నిజాన్ని నమ్మిన మనసుది తెలివి తక్కువే ఉన్నదే ఉన్నట్లే పలికే పిచ్చి ఎక్కువే. నిజాల్ని దాచని మనసుగా మాటల మోసం తెలియని మనిషి నాలుక నిండారంబరం ఓ మనిషికి లోకం దూరమే… – చందలూరి నారాయణరావు, 9704437247

మౌన శకలం

మీరే నన్ను మారుస్తున్నారు నేను నడిచే దారిని వంపుతూ నన్ను విరుస్తున్నారు నా చేత మీవైనవి చేయిస్తూ నన్ను మిమ్మల్నిగా రూపంతంతరం గావిస్తూ ఆవిరి చేస్తున్నారు ఇంకేమి మాటాడను నేనేమన్నా అది మీరే మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్‌ ఎలా ఉన్నా మీకు అసంతృప్తే మౌనంగా మెగిలినా… పోనీ కనిపించకుండా పోనా నా అస్తిత్వం మీ…

సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…

వ్యవసాయం – రైతులు

దేశంలో వ్యవసాయ రంగం ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి కోరల్లో విలవిలలాడుతుంది.అందువల్ల ఈ రంగంలోని కొన్ని అంశాలలో సంస్కరణలు చేపట్టవలసి ఉంది.దేశంలో ఆహార భద్రతకు ధోకా  లేని నేపథ్యంలో వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత వ్యవసాయ రంగ ముఖచిత్రం.ఆహార భద్రత ఇప్పుడొక సమస్య కాక పోయినప్పటికీ వ్యవసాయరంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీలు…

‌ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

నేడు అంతర్జాతీయ విపత్తు నివారణ దినం ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక దేశాల్లో ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 13 ‌నాడు ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విపత్తుల ద్వారా…

మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ ‌కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్‌ ‌లోని మేదాంతా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్‌ ‌సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు..…

ఆదివాసుల ఆత్మ బంధువు ‘‘బియ్యాల..

( ప్రొ .బియ్యాల జనార్దన్‌ ‌రావు జయంతి సందర్బంగా అయన స్మృతి లో ) అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణంపడుతుంది మన్యంలో వున్నా అమాయకులకు నేను వున్నా అనే ధైర్యం చెప్పినా మహనీయుడు బియ్యాల జనార్ధన్‌ ‌రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ…

రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం అమలు తీరు అధ్వాన్నం.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ…