Category శీర్షికలు

ఆర్థిక అసమాలతలతోనే పేదలు విలవిల

దేశ వ్యాప్తంగా ఓ వైపు గత ఏడాదిలో కొరోనా కాటుతో 84 శాతం కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడమా కాకుండా ప్రాణనష్టం జరగడంతో తమ ఆదాయాలు కుచించుకు పోయాయని, అదే సమయంలో మరో వైపు భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142 వరకు పెరగడం గమనించారు. దేశ జనాభాలో 10 శాతం సంపన్నుల వద్ద 77…

మునుగోడులో మారుతున్న సమీకరణాలు ..

మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ…

పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివి

నివాళి అర్పించిన బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతల నిర్వహణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ రాజీలేకుండా చేస్తున్న పోరాటంలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జోహార్లు తెలిపారు.…

‘మనీ’గోడులో కనకవర్షం

మునుగోడు ‘మనీ’గోడుగా మారింది. గతంలో ఏనాడు లేని విధంగా ఇప్పుడా నియోజకవర్గంలో కనక వర్షం కురుస్తున్నది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వోట్లకోసం విపరీతంగా డబ్బులు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి సిట్టింగ్‌ ‌శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటినుండే రాజకీయ పార్టీలు నియోజకవర్గంలోని ఊళ్ళను కలియ తిరగడం…

తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు

(1879 అక్టోబర్‌ 22‌న బ్రిటీష్‌  ‌ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే.) ‘‘వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

నేడు కొమురం భీం జయంతి ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం ‘జల్‌-‌జంగిల్‌-‌జమీన్‌’ ‌నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, ‌సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22‌న అవిభక్త…

ధన, ద్రవంతో మునుగుతున్న మునుగోడు…చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం..

‘‘ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.’’ ప్రజాస్వామ్య వ్యవస్థ కు పునాది రాయి ఎన్నికల వ్యవస్థ.ఇది స్వయంప్రతిపత్తి గల…

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు! సారధులను ఎంచుకునే వరాలు! పలు ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా పరిణతికి పరీక్ష! ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రీ రామ రక్ష! తంత్రమంటే పగలు ప్రతీకారాలకు వేదిక కారాదు! ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే మంత్రం కావాలి! ఎన్నికలు అంటే… కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే ప్రజల…

నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి గుర్తులతో నేర్చుకుందాం రా రండి మొదటి నెల జనవరి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సంక్రాంతి సెలవులు ఆరంభం రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే రెండవది ఫిబ్రవరి సంవత్సర మొత్తంలో చిన్నది తక్కువ రోజుల నెలండి మూడవ నెల మార్చి పరీక్షలు…