‘‘హుజురాబాద్ లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు..కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.!సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో..మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్.శేషన్ లాంటి…
Category శీర్షికలు
భీష్ముడు
వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…
మునుగోడులో మొయినాబాద్ ప్రభావం
మొయినాబాద్ ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్ సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…
కుట్ర కేసులు
“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్ 29న తీర్పు వెలువడింది . ముప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…
బి.సి.సి.ఐ నిర్ణయం హర్షణీయం
బి.సి.సి.ఐ – బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు, ప్రపంచ క్రికెటను శాసించే మేటి బోర్డు. ఎన్నో చిన్నదేశాలకు బి.సి.సి.ఐ ఆశాదీపం. ఇండియాతో క్రికెట్ ఆడితే చాలు అని అనుకునే పసికూనలెన్నో. ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చే దమ్మున్న బోర్డు.ఆఫ్గనిస్థాన్, జింబాబ్వే వంటి దేశాలకు…
మౌన ఊసులు
ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…
పి.సి.ఒ.ఎస్. మహిళల డిప్రెషన్
పి.సి.ఓ.ఎస్. తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్. పి.సి.ఒ.ఎస్. పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ మహిళల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.సి.ఓ.ఎస్. మహిళలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పి.సి.ఒ.ఎస్. వల్ల మహిళల్లో…
బంగారు తెలంగాణలో.. బజారునపడ్డ విద్యా వ్యవస్థ !
సమాజంలో అభివృద్ధి అనేది నాణ్యతాయుతమైన విద్యపైననే ఆధారపడి ఉంటుంది.అందుకే ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశాలలో విద్యయొక్క ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.దాదాపు రెండుశతాబ్దాలకుపైగా పరాయిపాలనలో అష్టకష్టాలు పడిన మనదేశం చివరికి స్వాతంత్య్రం సముపార్జించడంలో మనదేశానికి చెందిన చాలామంది విదేశాలలో నాణ్యమైన విద్యనభ్యసించినవారే కీలకపాత్ర వహించడం గమన్హారం.అందుకే వారు ప్రపంచచరిత్రను అధ్యయనం చేయడం ఒక్కెత్తయితే, మనదేశ చరిత్రను,…
మౌన ఊసులు
ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…
