Category శీర్షికలు

మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…

లౌక్యంగా మూడు పార్టీలను హెచ్చరించిన మునుగోడు వోటర్లు

‘‘‌రాష్ట్రంలోనైతే మునుగోడు పేరు ప్రజల ఎరుకలో శాశ్వతం నిలిచిపోతది. అయితే ఇంత జరిగినా ఇక్కడి వోటర్లు లౌక్యం ప్రదర్శించి అన్ని పార్టీలకు ఒక విధంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించినా కేవలం పది వేల మెజారిటీనిచ్చి గెలుపు మీ ఒక్కరి ద్వారా లభించ లేదు. కమ్యూనిస్టులు సహకరిస్తేనే సాధ్యమయింది. కనుక భవిష్యత్తులో దాన్ని బట్టి…

రూపాతంరం చెందుతున్న ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు

‘‘‌కనీస వసతులు కరువు లైబ్రరీ, వర్క్‌షాప్‌ ‌లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు కంప్యూ టర్‌, ‌సాఫ్ట్‌వేర్‌ ‌రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం…

కార్తీక దీప మహోత్సవం

పరమ పవిత్త్రమైన దినం హరిహరుల ప్రతుష్టి మాసం దైవారాధనల శుభ తరుణం కార్తీక పౌర్ణమి మహోత్సవం ధ్వాదశి పౌర్ణమి వేళా ప్రాతఃకాల స్నానాలు నవ్య వస్త్రాధారణలు త్రికరణశుద్ధిగా పూజలు ఆకాశ దీపాల తేజస్సుతో ప్రతి వదనం పరమ ప్రసన్నం ప్రతి సదనం పవిత్ర ఆలయం ఉత్క్రుష్ట గీతాలపనలు ధ్యాన మంత్రోత్సరణలు సహస్ర శివనామ స్తోత్రాలు ఓం…

మునిగోడులో గెలిచింది ఎవరు … ఓడింది ఎవరు ?

మునిగోడు ఉప ఎన్నికల్లో వాస్తవంగా గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరన్న విషయంలో రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా నైతికంగా తామే గెలిచామంటోంది బిజెపి. అధికార పార్టీ తన అధికార దర్పాన్ని విస్తృతంగా వాడుకోవడం వల్ల సాంకేతికంగా టిఆర్‌ఎస్‌ ‌గెలిచినా ఆ గెలుపు గెలుపు అనిపించుకోదన్నది…

వడ్లు కొనమంటే కొనరు…కాని వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారు

ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌రావు మండిపాటు సిద్ధన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

పట్టించుకోండి.. లేదా పతనం కండి

అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ (‌నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్‌ ‌కార్సన్‌…

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…