Category శీర్షికలు

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

ప్రభాతాల ఉషోదయం

ప్రభాతాల ఉషోదయం పలుకుతుంది స్వాగతం వేకువ తెర తొలగిన మేర పరుచుకున్న అరుణోదయ కాంతి ధార! ।।ప్రభాతాల।। స్వాగతించే పక్షుల కిలకిల రావాలకు కర్తవ్య పారాయణ జన-మునులకు కాలచక్రగతుల వికసించే పరిమళాలకు. మేలుకొలుపు మంగళ సుప్రభాతాలకు ।।ప్రభాతాల।। చీకట్ల ను తొలగించే పసిడి వర్ణ తొలి కిరణం బ్రతుకులు వెలిగించే కాలచక్ర భ్రమణం! ।।ప్రభాతాల।। నీడలను…

రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్‌ ‌ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్‌ ‌కు 45 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా…

ఎన్నికల సంస్కర్త .. నేడు టి. ఎన్‌.‌శేషన్‌ ‌వర్ధంతి

భారతదేశ ఎన్నికల వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసి, రాజకీయ నాయకులకు, స్వార్థ అధికారులకు సింహ స్వప్నంగా నిలిచారు దివంగత భారత ఎన్నికల చీఫ్‌ ‌కమిషనర్‌ ‌శేషన్‌.‌భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేసి ఎన్నికల కమిషన్‌ ‌కు ఉన్న అధికారాలు ఏమిటో సామాన్య ప్రజలకు సైతం…

కుంటుబడుతున్న వ్యవసాయ రంగం

‘‘‌భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి…

నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్‌ ‌వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే…

బరువెక్కిన బాల్యం

అమ్మ ఒడిలో నిద్రించే బాల్యం బడిలో బంధీగా మిగులుతుంది నాన్న వేలుపట్టి నడిచే ప్రాయం కాన్వెంట్‌ ‌కభేలాకు తరలుతుంది ఆట,పాటతో అలరారే శైశవం పుస్తకాలతో కుస్తీ పడుతుంది చిట్టి మాటల పల్లవించే స్వరం అర్థమవని పాఠాలు వల్లిస్తుంది స్వేచ్ఛగా విహరించే పసితనం బ్యాగు భారంతో కుంగుతుంది మార్కుల సాధనా పరుగులు ఊపిరి సలపని ఒత్తిళ్ల మధ్య…

చౌకగా లభించే జెనరిక్‌ ‌మందులు వాడాలి

నా చిన్నతనంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అనగా దగ్గు, దగ్గుపడిశం జ్వరము కాలిన గాయాలకు, శరీరానికి పుండ్లు అయినప్పుడు ఇతర రోగాలకు ఇంటిలోనే ప్రకృతి వైద్యం అందించేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయలూ, ఎల్లిపాయకారం నేల గంధం మొదలగు వాటితో చికిత్స చేసేవారు. ఎల్లిపాయ కారాన్ని రోటి మిఠాయి అని కూడా అనే వారు ఇది…

జాతి ఐక్యత కోసమే రాహుల్‌ ‌జోడో యాత్ర

‘‘‌లౌకిక విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు అడుగులు వేస్తున్నది. అందుకోసం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన వోట్లను సమీకరించే దృష్టితో అధికారంలోకి రాకముందు నుండే దేశంలో అనేకమైన మత ఘర్షణలకు పాల్పడింది. ముఖ్యంగా యువతను లక్ష్యం చేసుకొని విద్యా సంస్థల్లో దాడులకు పాల్పడి భవిష్యత్‌ ‌తరాలను అసాంఘిక శక్తులుగా మార్చ చూస్తుంది. విద్య,…