మినరల్ వాటర్ వ్యాపారంలో వ్యాపారుల ఇష్టారాజ్యం
‘‘ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్ స్థాయి సుమారు 65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్ భగీరథ లాంటి నీటిలో డిడిఎన్ 150 మినరల్స్ ఉండే ఆర్వో ప్లాంట్ నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన…
