Category శీర్షికలు

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…

సమస్యల వలయంలో రేపటి పౌరులు

‘‘‌బాలల సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి మాతాశిశ ఆరోగ్యాలను చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ శ్రేష్ట భవ్య భారతాన్ని నిర్మించుకుందాం. ’’ (20…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…

పాతవారికే టికెట్‌…‌ మరి ఎర్ర గులాబీల సంగతేంటి

రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.…

వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 2023 నవంబర్‌…

సమకాలీన సమాజపు ప్రతిబింబం…

తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్‌ ‌కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం…

‌ప్రలోభావతారం

కొసరు లేకుంటే పిసరు కట్నము కాకుంటే కానుక! అవసరాన్ని బట్టి ముడుపు కార్యాన్ని బట్టి లాంఛనము! తాయిలమో? తాంబూలమో? నచ్చిన పేరో! ఒప్పిన నామమో! ఒకరికి చేతికి అర్పణం మరొకరి జేబుకు తర్పణం! అన్నన్నా!… అమ్యామ్యా అనకు ప్రలోభానికి పట్టము అనుకోకు! అగత్యానికి విలువ అనుకో కార్య సాఫల్యానికి ఖరీదనుకో! చాటు కార్యాలకు చణకనీతి అన్నింటా…

తరంగాలు

కళ్లు భావాల రాగాలు శ్రావ్యంగా వినిపించే వాకిళ్లు…. చెట్టు ‘త్యాగం’ గోపురానికి తొలి మెట్టు… ప్రేమ మనోపుష్పపు సుగంధ మధురిమ… స్నేహం జీవితాల నదుల్ని సంఘటితపరిచే ప్రవాహం… గతం ఒకసారి పెనుభూతం మరోసారి ఆనందగీతం… కలం వర్తమానం ‘ఆపరేషన్‌’ ‌ను సమర్థవంతంగా నిర్వహించే కరవాలం… కీటికీజి విభిన్న దృశ్యాల ఆచూకీ… పల్లెజి పైరు చీర తొడుక్కున్న…

భావుక బాటసారి

అలసట లేని పవనంలా, ఉవ్వెత్తున లేచే కెరటంలా తుళ్ళి తుళ్ళి పడుతూ నెమలి నాట్యంలోని పరవశం, కోయిలగానంలోని తన్మయత్వం, దూకే జలపాతంలోని తోకముడవని తత్వాలు పొదువుకొని సాగేదే కవిత్వం. అదొక స్వేచ్ఛా విహంగం, భావోద్వేగం, రాగ ప్రవాహం, అనుభవం, అనుభూతుల సమాహారం. ప్రశ్నించే పదశరాలతో నిద్రాణమైన జనాన్ని జాగృతం చేస్తూ విలక్షణ రూపంతో పరుగులు తీసే…