Category శీర్షికలు

విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి

దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ( ‌యు.జి.సి) ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాం గణాల ఏర్పాటు – నిర్వహణ’ పేరుతో ముసా యిదా నిబంధనలను విడుదల చేయడం విస్మ యానికి గురిచేసింది. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యు.జి.సి చైర్మన్‌ ఎం.‌జగదీష్‌ ‌కుమార్‌…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజపీఠం మీద కూర్చోబెట్టాడు. ధర్మరాజు సద్గుణ సంపన్నుడిగా, దయార్ద్రహృదయుడిగా, ధైర్యస్థైర్య సమన్వితుడిగా ప్రజాభిమానం చూరగొన్నాడు. తన తండ్రి పాండురాజుకన్నా పరిపాలనలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విజయ యాత్ర సాగించాడు. ఆనాటికానాటికి పాండవుల కీర్తి అంతటా వ్యాపించడం ధృతరాష్ట్రునికి  చింతన గలిగించింది.…

రాజకీయ మేధావి మధు లిమాయె

నేడు మధు లిమాయె వర్ధంతి మధు లిమాయె పూణే పట్టణంలో 1922 మే 1వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు మధుకర్‌ ‌రామచంద్ర లిమాయే. మధులి మాయె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న, కాంగ్రెస్‌ ‌ను ముఖ్యంగా ఇందిరా గాంధీని వ్యతిరేకించిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన సోషలిస్ట్ ‌వ్యాసకర్త, సామాజిక కార్యకర్త. పూణే లోని…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

‘‘‌స్వాతంత్య్రం వచ్చి యేళ్లు గడుస్తున్నా అభివృద్దికి నోచు కోని గిరిపల్లెలు నేటి ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా విషయంలో గిరిజన గూడాలు, తాండాల్లో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి రోడ్డు, తాగటానికి నీటి సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయి. ఇప్పటికి పోడు భూముల సమస్య, అటవీ భూములకు పట్టాలు, ప్రభుత్వ అజమాయిషీ కాకుండా  గ్రామసభల ద్వారా…

లోలోపలి చెట్టు

మనిషిలోనూ చెట్టుంటుంది దారిన పోతూ కాసేపు వాలటానికో, పూల తేనే జుర్రటానికో, గూడు కట్టుకుని కొన్నాళ్ళు ఉండటానికో పిట్టలు వస్తాయి కిలకిల రావాలతో సందడి సందడి చెట్టు పులకిస్తుంది బరువెక్కిన కొమ్మలు అరమోడ్పు కన్నులతో నింగికేసి చూస్తాయి కాలం నింగీ కాదు… నేలా కాదు అలానే ఉండిపోవడానికి ఉదయం సాయంత్రం అవుతుంది ముదిరి చీకటీ అవుతుంది…

ఆ విద్యాపిఠానికి నూరేళ్ళు

ఆ విద్యాపిఠానికి నూరేళ్లు ఆ విద్యాదేవి ఆలయం వెలుగనీ వేయ్యేళ్లు నిర్మించిన సంకల్పం గొప్పదై దర్శించిన వారంతా విద్యా వినయ వివేకులై చదువిచ్చి ఎగిరేస్తే గువ్వలమయ్యాo    నీలాల నింగిలో అనుభవమిచ్చి వదిలేస్తే చేపలమయ్యాo     గలగల నదిలో అతడు వజ్రమంత మెరుపు ఆమె వనమంత వాసన బాణాలు సంధిచడం కిరణాలు ఎక్కుపెట్టడం అప్పుడే మొన్నటి ఘటనలు సంఘటనలు గుర్తొస్తే నిన్నటి గుర్తులు జ్ఞాపకాలు గుబాళిస్తే నరనరాన పారుతుంది ఆ స్ఫూర్తి తరతరాల వెలుగుతుంది ఆ కీర్తి అందమై సర్వాంగ సుందరమై మనసు పులకించే శిల్పకళావైభవమై నిత్యహోమాలు యజ్ఞయాగాదులతో తరించిన తపోవనంలా దివ్యక్షేత్రమై దీర్ఘ కాల భవిష్యత్తు అందించి ఒడ్డుకు చేర్చే ఒర్పు ప్రసాదించి మా బతుకులకి ఒక యూగ్యతాపత్రమై మా అతుకులకి ఒక తాళపత్రమై   ___కోటo చంద్రశేఖర్ 9492043348 ఉస్మానియా ఊయలలో