Category శీర్షికలు

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…

కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…

కాంగ్రెస్‌ ‌సంక్షోభం టీ కప్పులో తుఫానేనా?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు టీ కప్పులో తుఫానే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దిల్లీ  రాజా (డిగ్గీ రాజా) హైదరాబాద్‌ ‌రావడంతోనే సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో బలహీన పడుతుండడంతో కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో…

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఐర్లాండ్‌ ‌ప్రధానిగా తిరిగి లియో వరద్కర్‌

 ‌భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్‌ ఐర్లాండ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్‌ ‌దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్‌ ‌మార్టిన్‌ ‌రాజీనామా సమర్పించి, లియో వరద్కర్‌ ‌కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్‌ ‌కు ప్రధాని…

గణిత ప్రపంచంలో వెలుగు రేఖ – రామానుజన్‌

 ‌డిసెంబర్‌ 22, ‌జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం,  ప్రపంచం కోసం నిస్వార్ధం గా  సేవ చేసి,జీవిత సర్వస్వం  ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి  వారసత్వ సంపదగా  అంకితం చేసి,…

అప్పుల భారతం ..!

‘‘‌లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62…

హస్తంలో అసమ్మతి

హస్తాన్ని మోస్తున్న పాత కాపుల్లో.. తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు.. అసంతృప్తి ముదిరి అసమ్మతి సెగలు భట్టి ఇంట్లో ఎగిసిన నిరసన కుంపట్లు పాత తరం కాంగీలను పక్కనబెట్టి.. ‘గోపీ’లనే అందలమెక్కిస్తున్నారంటూ.. ‘సేవ్‌ ‌కాంగ్రేస్‌’ ‌పోరు బాట నినాదాలు రేవంత్‌ ‌తీరును ఎండగట్టే ముసలాలు హస్తం పెద్దల హస్తినాపుర పయనాలు ఓటరు ఆదరణ తరుగుతున్న తరుణాన..…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…