సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…
