Category శీర్షికలు

చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…

మాండూస్‌ ‌బీభత్సంకన్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణస్పర్శ…

చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి…

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

‌తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

గుండె గొంతులో…

అక్షరానికే అంతుపట్టడం లేదు మూగబోయిన నా మనోవేదనని వర్ణించేందుకు. నిత్య బోయీనైన నాలో ఎద మోయలేని భావాలభారాలు వెల్లువెత్తుతోంటే, నాలోని ఆవేదన సుడిగాలై నను నిలవనీయట్లేదు, నేనొక మూగ జీవిని. ఏదో సాధించాలన్న తపన నాలో ఉన్నా, ఏమీ చేయలేని మౌనజీవిని. నిజాలు తేటతెల్లంగా కనిపిస్తున్నా దృష్టిలోపమున్నట్టు అబద్దాలకే మద్దత్తు లభిస్తోంటే, నిఖార్సయిన నిజమిదంటూ ఎలుగెత్తి…

వ్యవసాయ భూములను కాపాడుకోవాలి

మన దేశము వ్యవసాయక దేశం జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం ఇంతే కాక మనదేశంలో జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనములో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతంలో నాగళ్ళ లెక్కతో  ఒక వ్యక్తికి ఉన్న  వ్యవసాయ భూమి…

లెక్కల్లో మనీషి

జీవితమే పెద్ద ప్రశ్న, ఒక పెద్ద గ్రంధం. దండలో దారం మాదిరి తనువులో ప్రాణం పగిది, మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన బాలమేధావిగా గణుతికెక్కి, తన మస్తిష్క గోడలన్నీ గణిత భావజాలపు రూపాలను పూయిస్తోంటే, గణితపూలను కోసి జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక, దారిద్య్రపు నిర్బంధాన్ని…

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…