Category శీర్షికలు

చైనా కూలుతోంది

కొరోనా మలి విజృంభణతో అగ్రజున్నని విర్రవీగిన చైనా పసికూనలా వణుకుతుంది తలొగ్గేదే లేదన్న డ్రాగన్‌ ‌తలొంచి మోకరిల్లుతుంది పటిష్టమేనన్న బీజింగ్‌ ‌పునాదితో కూలుతుంది తను పుట్టించిన కొరోనా తననే మట్టి కరిపిస్తుంది తను రాజేసిన మంటల్లో తానే తగలబడిపోతుంది ఇపుడు దేశం అంతటా ప్రాణాలు రాలుతున్నయ్‌ ‌పీనుగలు పోగవుతున్నయ్‌ ‌చితి సెగలు రగులుతున్నయ్‌ అ‌శ్రు నదులు…

బిఆర్‌ఎస్‌లో మొదలైన రాజీనామాల పర్వం

టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారినప్పటి నుండీ దేశంలోని భిన్న ప్రాంతాల నుండి అనేక మంది ఆ పార్టీలో చేరడానికి ఆతసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి స్వయంగా విచ్చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నవారు కొందరైతే, తమ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా కోరుతున్నవారు మరికొందరు. దీంతో బిఆర్‌ఎస్‌ ‌జాతీయ స్థాయిలో విస్తృతిస్తుందనుకుంటే స్వరాష్ట్రంలోనే…

పుస్తకాలే మంచి నేస్తాలు

‘‘అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర…

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…

కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు..!

భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా  రెండు విడతల చొప్పున రెండు సీజన్ల…

వందేమాతరం… స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం

వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం,  లాంటి  చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా…

టిడిపి రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పు

తెలుగుదేశం పార్టీ తిరిగి రంగ ప్రవేశం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమయింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి  తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో టిడిపి ఇక్కడి ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు మూడున్నర దశాబ్ధాల కింద  ఎన్టీ రామారావు సారథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, కేవలం తొమ్మిది నెలల…

బుక్‌ ‌ఫెయిర్‌

హైదరాబాద్‌ ‌లో నడి బొడ్డున పుస్తకాల పండుగ బడి పిల్లలతో మొదలు రిటైర్డ్ ఉద్యోగుల వరకు సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా పుస్తకాల తాకిడి జోరుగా సాగుతూ పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం వచ్చింది బాల సాహిత్యం నేటి తరానికి అవసరం నేడు శాస్త్ర సాంకేతికత పరుగులు తీస్తున్న తరుణంలో పిల్లలకు పుస్తక పఠనం తప్పనిసరి…

సెల్ఫీతో జరభద్రం

‘‘‌ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్‌ ‌వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్‌ ‌నడుస్తోంది. మొబైల్‌ ‌చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్‌ ‌మీడియా ఖాతాల్లో పోస్ట్ ‌చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు…