Category శీర్షికలు

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి…

విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్‌

‌నేడు సైన్స్ ‌పితామహుడు సర్‌ ఐజాక్‌ ‌న్యూటన్‌ ‌జయంతి అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన  మహనీయుడు న్యూటన్‌. ‌గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయనను ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు. మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన ‘‘సర్‌ ఐజాక్‌ ‌న్యూటన్‌’’ ఒక ఆంగ్ల భౌతిక, గణిత,…

తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి

 ‘‘చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా  చూస్తున్న  నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.’’ అజయ్‌…

ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఎం‌ట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో  ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.…

సామాజిక విప్లవకారిణి..

ఆధునిక భారత ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 192వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి,ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో…

జీవుల మనుగడకై జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం, కాలుష్యం, చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో అనేక రకాల జంతువులు,…

మానవీయశాస్త్ర అధ్యయనానికి డిజిటల్ వెలుగులు

సాంప్రదాయ మానవీయ శాస్త్రాల పరిశోధనలు, లోతైన అధ్యయనాల్లో డిజిటల్‌ టెక్నాలజీని వాడుకోవడాన్ని ‘డిజిటల్‌ మానవీయశాస్త్రం’ లేదా ‘డిజిటల్‌ హుమానిటీస్‌’గా అర్థం చేసుకోవాలి. డిజిటల్‌ వనరులను ఉపయోగించి హుమానిటీస్‌ విభాగాలను అధ్యయనం చేయడంతో పాటు పలు విభాగాల సహకారంతో పరిశోధనలు, బోధనలు, ముద్రణలు చేయడాన్ని “డిజిటల్‌ హుమానిటీస్‌”గా నిర్వచిస్తారు. హుమానిటీస్‌ పరిజ్ఞాన పరిధి పుస్తకాల ముద్రణ, పంపిణీలను…

నూతన సంవత్సరాది పూర్వాపరాలు

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణన వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది ప్రస్తుత గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌క్రీ.శ.1582లో రూపొందించినది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర తొలి రోజును పండగలా జరుపుకోవడం సాపేక్షంగా కొత్త దృగ్విషయం. క్రీ.పూ.2000లో వసంత సమరాత్రి సమయాన…

గురు దక్షిణ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి…