Category శీర్షికలు

గ’మ్మత్తు

గ్లాసులోకి చేరి పెగ్గుగా మారి.. నాసికల్లోకి ఘాటుగా దూరి.. నాలుకపై అలలా నాట్యమాడి.. గొంతులోంచి చల్లగా జారి.. నరాలు, కండరాల్ని నిద్రలేపి.. చుక్కకు తోడుగా ముక్కలు చేరి.. నమ్మించి దేహాన్ని వశపర్చుకొని.. మాటలో మత్తును నింపి.. నడకకు తికమకలు నేర్పి.. నరుల్ని దాసోహం చేసుకొని.. నాటకమాడిస్తున్నది మందు ఊగి తూగేలా వశపర్చుకునే వైన్‌ ఉచితంగా తాగుబోతును…

కనుమరుగై పోతున్న ఉత్తరం

నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తరం అందుబాటులో ఉన్నా దాని వినియోగం తగ్గింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చూస్తున్నాము గతంలో మంచి కబురైనా విషాదకరమైన ఘటన అయినా ఉత్తరాల ద్వారా సమాచారం ఇచ్చే వాళ్ళము. పూర్వం లేఖలను కాగితంపై రాసి పావురాలతో పంపేవారు తదనంతరం పోస్ట్ ఆఫీస్‌ ఏర్పడి…

రాజకీయాలకు సోనియా దూరం …?

కాంగ్రెస్‌ ‌పార్టీ  మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి  సోనియాగాంధీ తన రాజకీయ జీవితానికిక ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆమె సూటిగా చెప్పకపోయినా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగ పాఠం మాత్రం ఆదే భావాన్ని కలిగించేదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజులపాటు…

ముమ్మరంగా కొనసాగుతున్న ప్రిస్క్రిప్షన్‌ అద్దాల పంపిణీ

‘‘‌కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్ద కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.’’…

బిఆర్‌ఎస్‌తో మజ్లీస్‌ ‌దోస్తీ కొనసాగేనా ?

ఎంఐఎం ఎంఎల్సీ అభ్యర్థికి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌మద్దతివ్వడంతో కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధంపై  అపోహలు తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలనుండి ఎంఐఎంతో బిఆర్‌ఎస్‌ ‌సుహృదయ భావం కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు, ప్రవేశపెడుతున్న పథకాలకు ఎంఐఎం మద్దతునిస్తూనే ఉంది. అయితే ఇటీవల తాజా అసెంబ్లీ…

బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల  హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ ‌కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా మార్పు చేసినది. సంఘములో వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మహిళా విశ్వవిద్యాలయం తోడ్పడుతుందని అని అనటంలో సందేహం ఉండకూడదు.అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనితో…

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడికి ఏడాది

‘‘‌పుతిన్‌, ‌జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం. ఉక్రెయిన్‌ ‌గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ,…

సోషల్‌ ‌మీడియా కౌగిట్లో సమాజం..

‘‘‌యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా.. తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునే వాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు..’’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందినాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల…

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…