Category శీర్షికలు

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్‌ ‌కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌…

ఈ ‌దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడమే ఈ యాత్ర ల క్ష్యం

2022,‌సెప్టెంబర్‌ 7 ‌న కన్యాకుమారి నుండి ప్రారంభమయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత ,లోక్‌ ‌సభ సభ్యుడు రాహుల్‌ ‌గాంధీ  భారత్‌ ‌జోడో పాద యాత్ర 12 రాష్ట్రాల నుండి  3500 కి మీ పూర్తి చేసుకుని జనవరి 30 న కశ్మీర్‌ ‌చేరుకుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1 న 12 ప్రతిపక్ష పార్టీ…

‌ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని…

ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రలు ఉపకరిస్తాయా ?

‘‘‌మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని మా ప్రత్యర్థులు చేస్తున్నారు వారు మా  మీద దుష్ప్రచారం చేయటం వలన, మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే, మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది’’    –…

ఇకనైనా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు మెరుగు పడుతాయా !

చాలాకాలంగా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు దూరమవుతున్న విషయం తెలియందికాదు. పాలనా విషయంలో అడుగడుగున ఎదురవుతున్న సమస్యలపై  ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. దానికి తోడు గవర్నర్‌- ‌ముఖ్యమంత్రి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలిప్పుడు  మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎవరి పరిధి ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు విశ్లేషించాల్సిన పరిస్థితులు…

విచారణ కమిషన్‌ల నియామకం  

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలమయి ­ పోయింది.. ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది. విచారణ కమిషన్ల చట్టం 1956 గురించి…

దళిత బంధు దళితులకు ఆపద్బాంధువా ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొదటి సారిగా దళిత బంధువు పథకం అమలు చేసి సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడుతున్న దళితుల సాధికారతకు  పథకం అమలు దళితుల అభ్యున్నతికి పాటుపడే విధంగా  కార్యక్రమాన్ని  రాష్ట్రంలో చేపట్టిన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. , రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని  ఒక్క  దళిత కుటుంబానికి పది లక్షల…

ఫాస్ట్ ఫుడ్స్ తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టం గా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా,ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరిని ఆకర్షిస్తుంటాయి.ప్రతి రోజూ ఫాస్ట్…

సూర్య భగవానుని జయంతి రథ సప్తమి

ఆరోగ్య ప్రదాయిని ఆదిత్యుని పూజ సూర్య గమనమే కాల వేగానికి ప్రమాణం. సూర్యుడు వేసే ప్రతి అడుగు కాల వేగానికి, కాల గమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలము,. దైవమూ కంటికి కనబడనివి. కాలానికి…