Category శీర్షికలు

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…

కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయా…

‘‘‌కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి…

డెత్‌ ‌బెడ్‌పై డెమక్రసీ

పరిహాసం ప్రజాస్వామ్యం డెత్‌ ‌బెడ్‌పై సమన్యాయం డెమక్రసీ హైజాక్‌ ‌ఖాయం హాక్‌ అవుతున్న అధికారం బోనులో శాంతి పావురం ! బంధీ అయ్యింది సుస్వరాజ్యం నీతి నియమాలే బహుపూజ్యం అధికారమే దోపిడీ మహాద్వారం అతలాకుతలం మానవత్వం సైబర్‌ ‌తెరలే అక్రమాదాయం ! బంధుప్రీతికే పట్టాభిషేకాలు డుబ్బులకే సకల నాటకాలు ఉన్నోళ్లవే రాక్షస రాజ్యాలు దొడ్డోళ్లకే అవినీతి…

‘‘‌సత్తా’’ లేని చదువులు …. ఎవరిది శాపం..

బిడ్డ పుట్టకముందే స్కూల్స్  అడ్మిషన్‌ ‌కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజనీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇం‌తా అంతా కాదు.  తల్లితండ్రుల  ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు  నేడు ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌…

రవాణా రంగ కార్మికుల సంక్షేమం ప్రభుత్వాలకు పట్టదా ?

రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనది, రవాణా మౌలిక సదుపాయాలు దేశం యొక్క పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది.వస్తువులను రవాణా చేయడం మరియు పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుంది.  భారత దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం…

పరీక్షలు విద్యార్థులకేనా..!

‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు…

దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన…

నిజాం వ్యతిరేక పోరాట యోధుడు మందుముల

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 – మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు, పత్రికా రచయిత, న్యాయవాది, ఆంధ్ర జనసంఘ స్థాపకులు, సంఘ సంస్కర్త, పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. తలకొండపల్లి మండల…

రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన….

ఇప్పటి  వరకు  రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘కంటి వెలుగు’’ వైద్య  శిబిరాలలో ప్రజలు  భారీ   సంఖ్యలో  పాల్గొంటున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా   ఇప్పటి   వరకు    70  లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.…