Category శీర్షికలు

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు..కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

వ్యవసాయ సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్‌, ‌మార్చి 28 : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిరంతర శ్రమ మేథోమధనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం కోనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది.…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

వేసవి  వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్‌ ‌షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో  కూల్డ్రింక్‌ ‌బాటిల్స్ ‌నిండి  ఉంటాయి. చాలామంది ప్రతి వారం  షాపింగ్‌ ‌మాల్స్ ‌కు వెళ్లి కార్టూన్‌ ‌కొద్దీ శీతలపానీయాలు కొని   కార్ట్ ‌ను బలవంతంగా తోసుకువస్తుంటారు.  వాస్తవానికి కూల్‌ ‌డ్రింక్స్ ‌చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని  అనేక…

‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం…!

  విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్‌ ‌ఫుయల్స్) ‌వినియోగంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్‌, ‌సిమెంట్‌, ఎరువులు, పెట్రో కెమికల్స్ ‌లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా…

ప్రయివేటు పాఠశాలల అధిపతి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతినిధా..!

‘‘ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం నేర్పరనే భావించవచ్చు. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి సైతం ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు.నిజాయితీగా అట్టి హామీల అమలుకు కృషి చేయాలి.’’ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రస్తుతం…

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ  దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం   తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…