Category శీర్షికలు

జాతీయ విద్యా విధానం-2020 అమలుకు రాష్ట్రాల అభ్యంతరాలు సబబేనా..!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ ‌లిస్ట్) ‌చేర్చబడింది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

తెలంగాణ  సాయుధ పోరాటయోధురాలు  మల్లు స్వరాజ్యం

  భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా  సాయుధ పోరాటం చేసిన ప్రముఖ మహి ళామణుల్లో  మల్లు స్వరాజ్యం అగ్ర భాగాన నిలి చారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకపాత్ర పోషించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని   (…

వరుస అగ్ని  ప్రమాదాలు – బుగ్గి అవుతున్న ప్రాణాలు

సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లోని 4,5,6, 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను ఆర్పుతున్న, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

చక్కటి నిద్రను ఆహ్వానించాలి

టీనేజ్‌ ‌పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల…

సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం

16 మార్చి 1995న దేశవ్యాప్తంగా ‘జోనస్‌ ‌సాల్క్’ ‌కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా అందించే ‘ఓరల్‌ ‌పల్స్ ‌పోలియో డ్రైవ్‌’ ‌ప్రారంభమైంది. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన ‘జాతీయ వ్యాక్సినేషన్‌ ‌దినం (నేషనల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌లేదా ఇమ్యునైజేషన్‌ ‌డే)’ను పాటించుట ఆనవాయితీగా మారింది.…

నదుల పరిరక్షణకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరం

‘‘ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది.…