Category శీర్షికలు

దేశ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించిన రాష్ట్రం

డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్‌ ‌ప్రత్యేక అతిథిగా హాజరైన బాబాసాహెబ్‌ ‌మనవడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌హాజరైన స్పీకర్‌, ‌చైర్మన్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే పప్రథమంగా బాబాసాహెబ్‌…

అవతార పురుషుడు

అవమానాలను తట్టుకున్నావు కన్నీళ్లను దిగమింగావు నువ్వేంటో ప్రపంచానికి తెలియ జెప్పావు ఎన్నో డిగ్రీలు సాధించావు నిజాతి పట్ల కులంపట్ల చులకనభావం వలదన్నావు దేశానికి రాజ్యాంగం అందించి అవతార పురుషుడుగా ఎదిగావు అంబేద్కర్‌ ‌జోహార్‌ – ‌గాదిరాజు రంగరాజు,87901 22275

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ‌పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి

గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలను దూరంగా పెట్టేవి గౌహతిలో ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. ఆయన శుక్రవారం అస్సాంలో బిహు…

ఎవరో?

మనసెంత మౌనంగున్నా వయసు పరుగునాపేదెవరు మనిషెంత గంభీరంగున్నా తీరని ఆశలనాపేదెవరు మార్గమేదో కనబడుతున్నా కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరో జీవన సమరంలో స్వేదమెంతచిందించిన విజయబావుటా శిఖరంపై రెపరెపలాడిం చేదెవరో సి. శేఖర్‌ (‌సియస్సార్‌), ‌పాలమూరు, 9010480557.

ఆవర్తన రేఖల్లోని పరావర్తనం…

లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో  ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట  గమ్యం వైపు సాగే  కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు…

బతుకు సెలయేరు

బతుకే ఓ జాతర. అది, మూన్నాళ్ల ముచ్చట. రంగు రంగుల హంగులతో ఆశలు కల్పించేటి ఓ ఆట. అనుబంధాలు,అన్వేషణలు, ఇబ్బడి ముబ్బడి సవాళ్ల కలయిక కష్టసుఖాల కలబోతే జీవితం. సమాజంలో… నమ్ముకుని జీవించేవారు కొందరైతే, ఆషాఢభూతులు మరికొందరు. ప్రతి ఇంటా, ప్రతి చోటా ఉంటారీ ఘనులు. మాటలతో కొందరు, చేతలతో ఇంకొందరు, గాలాలు వేస్తారు,శూలాలు దూస్తారు.…

కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్‌ ‌గాంధీని టార్గెట్‌ ‌చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ…

జార్జి రెడ్డి స్వప్నం ఇంకా మిగిలే ఉన్నది..

‘‘‌జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల  శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ఎడ్యుకేషన్‌ ‌సిస్టమ్‌ ‌తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా…